Hyderabad : ఇందిరా పార్కు వేదికగా భాజపా 24 గంటల నిరసన దీక్ష

హైదరాబాద్‌ :   తొమ్మిదేళ్లలో కేసీఆర్‌ సర్కార్‌ నిరుద్యోగులను మోసం చేసిందంటూ భాజపా ఆధ్వర్యంలో ఇందిరాపార్కు ధర్నా చౌక్‌ వద్ద ‘24 గంటల నిరాహార దీక్ష’ చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమానికి కిషన్‌రెడ్డి, భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ తరుణ్‌ఛుగ్‌తో పాటు ముఖ్యనేతలు హాజరయ్యారు. 

Updated : 13 Sep 2023 14:23 IST
1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7

మరిన్ని