Revanth reddy: ఆదిలాబాద్‌ జిల్లాలో సీఎం రేవంత్‌ రెడ్డి పర్యటన

సీఎం రేవంత్‌ రెడ్డి ఆదిలాబాద్‌ జిల్లాలో పర్యటించారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో కేస్లాపూర్‌ చేరుకున్న సీఎం.. ఆదివాసీల ఇలవేల్పు నాగోబాను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కొండా సురేఖ, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఫొటోలు..

Updated : 02 Feb 2024 17:45 IST
1/18
2/18
3/18
4/18
5/18
6/18
7/18
8/18
9/18
10/18
11/18
12/18
13/18
14/18
15/18
16/18
17/18
18/18

మరిన్ని