Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు

తిరుమల: తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు మంగళవారం వేర్వేరుగా దర్శించుకున్నారు. ప్రముఖ నటుడు మోహన్‌లాల్‌, రాజీవ్‌ కనకాల, ఆయన కుటుంబసభ్యులు, నటులు ముఖేష్‌ రిషి, అయ్యప్ప పి.శర్మ, జానపద గాయకుడు గోరటి వెంకన్న, రాజకీయ నాయకులు, తమిళనాడు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి, వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి దంపతులు, తదితరులు దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. ఫొటోలు..

Updated : 19 Mar 2024 15:42 IST
1/7
మోహన్‌లాల్‌
మోహన్‌లాల్‌
2/7
నటుడు రాజీవ్‌ కనకాల, ఆయన కుటుంబసభ్యులు..
నటుడు రాజీవ్‌ కనకాల, ఆయన కుటుంబసభ్యులు..
3/7
నటుడు ముఖేష్ రిషి..
నటుడు ముఖేష్ రిషి..
4/7
నటుడు అయ్యప్ప..
నటుడు అయ్యప్ప..
5/7
వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి దంపతులు..
వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి దంపతులు..
6/7
7/7
గోరటి వెంకన్న..
గోరటి వెంకన్న..

మరిన్ని