Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
తిరుమల: తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు మంగళవారం వేర్వేరుగా దర్శించుకున్నారు. ప్రముఖ నటుడు మోహన్లాల్, రాజీవ్ కనకాల, ఆయన కుటుంబసభ్యులు, నటులు ముఖేష్ రిషి, అయ్యప్ప పి.శర్మ, జానపద గాయకుడు గోరటి వెంకన్న, రాజకీయ నాయకులు, తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు, తదితరులు దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. ఫొటోలు..
Updated : 19 Mar 2024 15:42 IST
1/7
మోహన్లాల్
2/7
నటుడు రాజీవ్ కనకాల, ఆయన కుటుంబసభ్యులు..
3/7
నటుడు ముఖేష్ రిషి..
4/7
నటుడు అయ్యప్ప..
5/7
వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు..
6/7
7/7
గోరటి వెంకన్న..
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వాటిని తెంచుకున్నంత సులువుగా ప్రేమను వదులుకోలేకపోయా: కమల్ హాసన్
-
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
-
అధికారిక ప్రకటనే లేదు.. ‘రామాయణ’ షూట్ ఫొటోలు వైరల్
-
హెలికాప్టర్లో తూలి పడిపోయిన మమతా బెనర్జీ
-
ట్విటర్ (ఎక్స్)లో అడుగుపెట్టిన కేసీఆర్
-
జైల్లో కేజ్రీవాల్ ఆరోగ్యంగానే..: ఎయిమ్స్ మెడికల్ బోర్డు..!