Congress: ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ బూత్ లీడర్స్ సమావేశం

ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్‌ పార్టీ బూత్‌ లెవెల్‌ లీడర్స్‌ సమావేశం నిర్వహించారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరై ప్రసంగించారు. పార్టీ తెలంగాణ ఇన్‌ఛార్జి దీపాదాస్ మున్షీ, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మేల్యేలు హాజరయ్యారు.

Updated : 25 Jan 2024 16:50 IST
1/14
2/14
3/14
4/14
5/14
6/14
7/14
8/14
9/14
10/14
11/14
12/14
13/14
14/14

మరిన్ని