G20 summit : జీ20 సదస్సు వేదికకు సకల హంగులతో ఏర్పాట్లు
దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో జీ20 (G20 Summit) సదస్సు నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అతిథులకు ఆహ్వానం దగ్గర నుంచి భద్రత, వసతుల కల్పన తదితర పనులపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నెల 9-10 తేదీల్లో జరిగే సదస్సుకు ప్రపంచ నేతలు ఒక్కొక్కరిగా ఇప్పటికే దిల్లీ చేరుకుంటున్నారు. సదస్సు జరగనున్న ప్రగతి మైదాన్లోని భారత మండపం ప్రాంగణాన్ని భారతీయ సంస్కృతిని చాటేలా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా దేశ రాజధానిలో ఏర్పాటు చేసిన పోస్టర్లు, బ్యానర్లు, డిజిటల్ బిల్బోర్డులు ఆకట్టుకుంటున్నాయి. ఆ చిత్రాలు మీకోసం..
Updated : 08 Sep 2023 13:57 IST
1/25
2/25
3/25
4/25
5/25
6/25
7/25
8/25
9/25
10/25
11/25
12/25
13/25
14/25
15/25
16/25
17/25
18/25
19/25
20/25
21/25
22/25
23/25
24/25
25/25
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వివాదాస్పదంగా మారిన చేరిక.. నల్గొండ నేతల అభ్యంతరంతో నిలిపివేత..
-
పెళ్లి శుభలేఖపై పెంపుడు శునకాల పేర్లు
-
ఏపీలో స్టాంపు పేపర్లుండవు.. ఇక జిరాక్స్ కాపీలే!
-
సమాధాన పత్రాల్లో ‘జై శ్రీరాం’, క్రికెటర్ల పేర్లు.. ఉత్తీర్ణులు చేసిన ఆచార్యుల తొలగింపు
-
అప్పలరాజును చిత్తుగా ఓడించాలి: ఎంపీ రామ్మోహన్నాయుడు
-
ఆకలేస్తోంది.. దోశ తినేసి వస్తా.. శస్త్రచికిత్స మధ్యలో ఆపేసిన వైద్యుడు