Vijawada: ఘనంగా గుణదల మేరీ మాత శతాబ్ది మహోత్సవాలు

విజయవాడలో గత మూడు రోజులుగా జరుగుతున్న గుణదల మేరీ మాత శతాబ్ది మహోత్సవాలు ఆదివారం విజయవంతంగా ముగిశాయి. ముఖ్య అతిథిగా హాజరైన పోప్‌ వాటికన్‌ రాయబారి లియోపొల్దొ జిరెల్లి భక్తులకు సందేశమిచ్చారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ఫొటోలు..

Updated : 11 Feb 2024 19:03 IST
1/14
2/14
3/14
4/14
5/14
6/14
7/14
8/14
9/14
10/14
11/14
12/14
13/14
14/14

మరిన్ని