Mahatma Gandhi: మహాత్మా గాంధీకి నివాళులర్పించిన రాష్ట్రపతి, ప్రధాని

జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా దిల్లీలోని రాజ్‌ఘాట్‌లో ప్రముఖులు నివాళులర్పించారు. గాంధీకి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌, ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ నివాళి అర్పించారు. ఫొటోలు..

Updated : 30 Jan 2024 16:03 IST
1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9

మరిన్ని