Nara lokesh : ఇచ్ఛాపురం నుంచి నారా లోకేశ్‌ శంఖారావం యాత్ర

ఇచ్ఛాపురం:  శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నుంచి తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ శంఖారావం యాత్ర చేపట్టారు. ఇందులో భాగంగా తెదేపా ఆధ్వర్యంలో ఇచ్ఛాపురం రాజావారి మైదానంలో భారీ బహిరంగ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేశ్‌,  ఎంపీ రామ్మోహన్‌, కళా వెంకట్రావు, ప్రతిభా భారతి తదితరులు సభాస్థలికి చేరుకుని ప్రసంగించారు. ఆ చిత్రాలు..  

Updated : 11 Feb 2024 11:48 IST
1/12
2/12
3/12
4/12
5/12
6/12
7/12
8/12
9/12
10/12
11/12
12/12

మరిన్ని