PM Modi: పటేల్‌గూడలో భాజపా విజయ సంకల్ప సభ.. మోదీ హాజరు

సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా పటేల్‌గూడలో భాజపా విజయ సంకల్ప సభ నిర్వహించారు. ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రధాని పలు అభివృద్ధి పనులకు వర్చువల్‌గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి, నాయకులు రఘునందన్‌ రావు, కార్యకర్తలు, భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఫొటోలు..

Updated : 05 Mar 2024 15:00 IST
1/15
2/15
3/15
4/15
5/15
6/15
7/15
8/15
9/15
10/15
11/15
12/15
13/15
14/15
15/15

మరిన్ని