PM Modi: కజిరంగ నేషనల్‌ పార్క్‌ను సందర్శించిన మోదీ

ప్రధాని నరేంద్రమోదీ (PM Modi) శనివారం అస్సాం (Assam)లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందిన కజిరంగ జాతీయ పార్క్‌ (Kaziranga National Park)ను ఆయన సందర్శించారు. అక్కడ ఏనుగు ఎక్కి (elephant safari) సఫారీ చేశారు. 1957 నుంచి ఈ పార్క్‌ను సందర్శించిన తొలి ప్రధాని ఈయనే కావడం విశేషం.

Updated : 09 Mar 2024 10:21 IST
1/15
2/15
3/15
4/15
5/15
6/15
7/15
8/15
9/15
10/15
11/15
12/15
13/15
14/15
15/15

మరిన్ని