TDP: ఘనంగా తెదేపా ‘ప్రజాగళం’ ప్రచార యాత్ర

ఎన్నికల ప్రచారంలో భాగంగా తెదేపా ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా బనగానపల్లె, నెల్లూరు జిల్లా కావలిలో ‘ప్రజాగళం’ ప్రచారయాత్ర నిర్వహించారు. చంద్రబాబు హాజరై మాట్లాడారు. భావితరాల భవిష్యత్తు కోసమే భాజపా, జనసేనతో పొత్తు పెట్టుకున్నట్లు చెప్పారు. తెదేపా నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఫొటోలు..

Updated : 29 Mar 2024 17:46 IST
1/12
2/12
3/12
4/12
5/12
6/12
7/12
8/12
9/12
10/12
11/12
12/12

మరిన్ని