Kishanreddy : సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహానికి నివాళులర్పించిన కిషన్‌రెడ్డి

బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవం కోసం పోరాడిన సాహసి సర్దార్ సర్వాయి పాపన్న చరిత్రను నేటి తరానికి అందించేందుకు విద్యార్థుల పాఠ్య పుస్తకాల్లో చేర్చాల్సిన అవసరం ఉందని కేంద్రమంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో ఆయన విగ్రహానికి కిషన్‌రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Updated : 18 Aug 2023 13:26 IST
1/6
2/6
3/6
4/6
5/6
6/6

మరిన్ని