Parliament: ఘనంగా పార్లమెంట్‌ నూతన భవనం ప్రారంభోత్సవం

అధునాతన సదుపాయాలు, సకల హంగులతో నిర్మించిన పార్లమెంట్‌ నూతన భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ప్రారంభించారు. ప్రధాన ద్వారం నుంచి పార్లమెంట్‌ ఆవరణలోకి ప్రవేశించిన ప్రధానికి లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా స్వాగతం పలికారు. అనంతరం గాంధీ విగ్రహానికి నివాళి అర్పించారు.

Updated : 28 May 2023 15:43 IST
1/11
. .
2/11
3/11
4/11
. .
5/11
6/11
7/11
. .
8/11
9/11
10/11
11/11

మరిన్ని