Rahulgandhi : మహిళా సాధికారత సదస్సులో ప్రసంగించిన రాహుల్‌గాంధీ.. ఫొటోలు

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలం అంబట్‌పల్లిలో రాహుల్‌ పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మహిళా సాధికారత సదస్సులో ఆయన మాట్లాడారు. అంతకుముందు మేడిగడ్డ బ్యారేజ్‌ను రాహుల్‌ గాంధీ పరిశీలించారు. రాహుల్ వెంట టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ మంత్రి శ్రీధర్ బాబు తదితర నేతలు ఉన్నారు. ఆ చిత్రాలు..

Updated : 02 Nov 2023 11:22 IST
1/15
2/15
3/15
4/15
5/15
6/15
7/15
8/15
9/15
10/15
11/15
12/15
13/15
14/15
15/15

మరిన్ని