Bharat Jodo Yatra: రెట్టించిన ఉత్సాహంతో జోడో యాత్ర

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ చేపట్టిన ‘భారత్‌ జోడో యాత్ర’ ఏపీలో కొనసాగుతోంది. రెండో రోజు బుధవారం ఆదోని మండలం చాగి నుంచి ఈ ఉదయం ప్రారంభమైంది. ఢణాపురం మీదుగా ఆదోని పట్టణానికి రాహుల్‌ చేరుకున్నారు.  

Updated : 19 Oct 2022 12:49 IST
1/10
ఆదోని పట్టణంలో పాదయాత్ర చేస్తున్న రాహుల్ గాంధీ, ఏపీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్‌ ఆదోని పట్టణంలో పాదయాత్ర చేస్తున్న రాహుల్ గాంధీ, ఏపీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్‌
2/10
3/10
4/10
5/10
స్థానిక ఆలయంలో పూజలు చేస్తూ.. స్థానిక ఆలయంలో పూజలు చేస్తూ..
6/10
7/10
8/10
ఏపీకి ప్రత్యేక హోదా కావాలని కోరుతూ రాహుల్‌ను కలిసిన వాలంటీర్లు ఏపీకి ప్రత్యేక హోదా కావాలని కోరుతూ రాహుల్‌ను కలిసిన వాలంటీర్లు
9/10
చిన్నారితో ముచ్చటిస్తున్న రాహుల్ చిన్నారితో ముచ్చటిస్తున్న రాహుల్
10/10
రాహుల్‌ను కలిసిన మహిళా కార్మికులు రాహుల్‌ను కలిసిన మహిళా కార్మికులు

మరిన్ని