Bharat Jodo Yatra: రెట్టించిన ఉత్సాహంతో జోడో యాత్ర
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ ఏపీలో కొనసాగుతోంది. రెండో రోజు బుధవారం ఆదోని మండలం చాగి నుంచి ఈ ఉదయం ప్రారంభమైంది. ఢణాపురం మీదుగా ఆదోని పట్టణానికి రాహుల్ చేరుకున్నారు.
Updated : 19 Oct 2022 12:49 IST
1/10
ఆదోని పట్టణంలో పాదయాత్ర చేస్తున్న రాహుల్ గాంధీ, ఏపీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్
2/10
3/10
4/10
5/10
స్థానిక ఆలయంలో పూజలు చేస్తూ..
6/10
7/10
8/10
ఏపీకి ప్రత్యేక హోదా కావాలని కోరుతూ రాహుల్ను కలిసిన వాలంటీర్లు
9/10
చిన్నారితో ముచ్చటిస్తున్న రాహుల్
10/10
రాహుల్ను కలిసిన మహిళా కార్మికులు
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్