TRS Plenary: తెలంగాణ భవన్‌లో తెరాస ఆవిర్భావ సందడి

తెరాస వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో సంబురాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 40 అడుగుల జెండాను ఆవిష్కరించారు. ఆ తర్వాత తెరాస ఆవిర్భావ దినోత్సవ కేక్‌ కట్‌ చేశారు.

Updated : 27 Apr 2022 06:55 IST
1/11
2/11
3/11
4/11
5/11
6/11
7/11
8/11
9/11
10/11
11/11

మరిన్ని