TRS Plenary: తెలంగాణ భవన్లో తెరాస ఆవిర్భావ సందడి
తెరాస వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్లో సంబురాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 40 అడుగుల జెండాను ఆవిష్కరించారు. ఆ తర్వాత తెరాస ఆవిర్భావ దినోత్సవ కేక్ కట్ చేశారు.
Updated : 27 Apr 2022 06:55 IST
1/11
2/11
3/11
4/11
5/11
6/11
7/11
8/11
9/11
10/11
11/11
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రూ.కోట్ల విలువైన బంగారు ఆభరణాలతో వెళ్తున్న కంటెయినర్ బోల్తా.. తర్వాత ఏమైందంటే?
-
నష్టాల్లో సూచీలు.. 383 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
శామ్సంగ్ కొత్త పవర్బ్యాంకులు.. ఒకేసారి 3 డివైజ్లకు ఛార్జింగ్
-
‘నేను ముస్లింలకు వ్యతిరేకం కాదు’: ప్రధాని మోదీ
-
తెలంగాణలో రైతు భరోసా నిధుల విడుదలపై ఈసీ ఆంక్షలు
-
సోమవారం ముడతల దుస్తులు ధరించండి..! సీఎస్ఐఆర్ వినూత్న ప్రచారం