ప్రళయకాలంలోనూ చెక్కుచెదరని ప్రదేశం వుందా?

ఉంది.. వారణాసి ఆ లయకారకుడైన పరమేశ్వరుని ప్రతిష్టితం.అందుకనే ఎలాంటి ప్రళయాలు...

Updated : 25 Jun 2019 17:00 IST

ప్రళయకాలంలోనూ చెక్కుచెదరని ప్ర‌దేశం ఉంది. అదే వార‌ణాసి. ఆ లయకారకుడైన పరమేశ్వరుని ప్రతిష్టితం.అందుకే ఎలాంటి ప్రళయాలు ఆ నగరాన్ని నాశనం చేయలేవని శాస్త్రాలు చెబుతున్నాయి. యావత్‌ ప్రపంచాన్ని బ్రహ్మదేవుడు సృష్టించాడు. కల్పాంతం తరువాత ప్రళయం ఏర్పడుతుంది. అయితే వారణాసిని మాత్రం ఆ లయకారుడైన శంభునాథుడు సృష్టించాడు. అందుకే ప్రళయకాలంలో వారణాసిని తన శూలంపై నిలబెడతాడని నమ్మకం. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని