గురుకుల విద్యాలయాల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల
ఏపీ గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాలకు నిర్వహించిన పరీక్షల్లో 82 శాతం మంది అర్హత సాధించారు. ఈ పరీక్షల ఫలితాలను మంత్రి బొత్స సత్యనారాయణ గురువారం విడుదల చేశారు.
ఈనాడు, అమరావతి: ఏపీ గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాలకు నిర్వహించిన పరీక్షల్లో 82 శాతం మంది అర్హత సాధించారు. ఈ పరీక్షల ఫలితాలను మంత్రి బొత్స సత్యనారాయణ గురువారం విడుదల చేశారు. పాఠశాల స్థాయిలో 5,6,7,8 తరగతులు, ఇంటర్మీడియట్, డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు 1.06 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. 87,252 మంది హాజరయ్యారు. పరీక్ష రాసిన వారందరికీ ర్యాంకులు కేటాయించారు. అన్నింటిలో కలిపి 4,852 సీట్లు అందుబాటులో ఉన్నందున మొదటి 4 వేల ర్యాంకులు సాధించిన వారికి సీట్లు కేటాయిస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
స్థానికుల డేరింగ్ ఆపరేషన్.. 35 మందిని కాపాడి..!
-
TSPSC: గ్రూప్-1 ప్రిలిమ్స్పై టీఎస్పీఎస్సీ వివరణ
-
Asian Games 2023: ఈక్వెస్ట్రియన్లో మరో పతకం.. చరిత్ర సృష్టించిన అనుష్
-
Kota: కోటాలో ఆగని ఆత్మహత్యలు.. 26కు చేరిన విద్యార్థుల మరణాలు
-
Stock Market: భారీ నష్టాల్లో ముగిసిన సూచీలు.. 19,500 చేరువకు దిగొచ్చిన నిఫ్టీ
-
BJP: భారత తొలి ప్రధాని నెహ్రూ కాదు.. నేతాజీ!