తాడేపల్లిలో డ్రగ్స్ కలకలం
గుంటూరు జిల్లా తాడేపల్లిలో సీఎం నివాసానికి కిలోమీటరు దూరంలోనే డ్రగ్స్ పట్టుపడటం కలకలం రేపింది.
సీఎం నివాసానికి కిలోమీటరు దూరంలో స్వాధీనం
తాడేపల్లి, న్యూస్టుడే: గుంటూరు జిల్లా తాడేపల్లిలో సీఎం నివాసానికి కిలోమీటరు దూరంలోనే డ్రగ్స్ పట్టుపడటం కలకలం రేపింది. ముందస్తు సమచారం మేరకు మంగళగిరి సెబ్ అధికారులు ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకొని, వారి నుంచి రూ.5.28 లక్షల విలువైన 88 గ్రాముల మిథాంఫిటమిన్ (మెథ్)ను స్వాధీనం చేసుకున్నారు. మంగళగిరిలో శనివారం సెబ్ సూపరింటెండెంట్ రంగారెడ్డి, అసిస్టెంట్ సూపరింటెండెంట్ కృష్ణకిషోర్రెడ్డిలు విలేకరులకు వివరాలు వెల్లడించారు. తాడేపల్లి పరిధి కుంచనపల్లి గ్రామానికి చెందిన రవికిరణ్ అలియాస్ కిట్టయ్య, రఘునందన సాంబమూర్తి, పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన దేవీప్రసాద్ శశాంకవర్మలు కలసి బెంగళూరు నుంచి మిథాంఫిటమిన్ తీసుకొస్తుండగా ప్రాతూరు క్రాస్రోడ్డు వద్ద వారిని అదుపులోకి తీసుకున్నారు. వీరు బెంగళూరులో ఓ వ్యక్తి నుంచి ‘మెథ్’ను తక్కువ ధరకు కొనుగోలు చేసి విజయవాడ, గుంటూరుల్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఈ కేసులో మరికొంతమంది అరెస్టు కావాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లండన్ బయల్దేరి వెళ్లిన సీఎం జగన్
కుటుంబసభ్యులతో... సీఎం జగన్ శుక్రవారం రాత్రి విహారయాత్ర కోసం లండన్ బయల్దేరి వెళ్లారు. -
అడుగంటిన గుండ్లకమ్మ
ఇది పంట భూమి కాదు.. గుండ్లకమ్మ జలాశయం. నీటి నిల్వలు అడుగంటడంతో బాపట్ల జిల్లా కొరిశపాడు మండలం ఎర్రబాలెం సమీప రైతులు జలాశయంలో గడ్డి సాగు చేస్తున్నారు. -
సీబీఐ కోర్టుకు హాజరైన అవినాష్రెడ్డి
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడైన ఎంపీ వై.ఎస్.అవినాష్రెడ్డి శుక్రవారం హైదరాబాద్ సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. -
వివేకా హత్యకేసుపై వ్యాఖ్యలు చేయొద్దన్న ఆదేశాల నిలుపుదల
మాజీ మంత్రి వివేకా హత్యకేసు విషయంలో వైకాపాపై గానీ, దాని అధ్యక్షుడు జగన్, ఎంపీ అవినాష్రెడ్డిపై గానీ వ్యాఖ్యలు చేయకూడదంటూ కడప జిల్లా కోర్టు ఏప్రిల్ 16న జారీచేసిన ఉత్తర్వులు, దాని తదనంతరం చేపట్టిన కోర్టుధిక్కరణ చర్యలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. -
ఎన్నికల హింస ఘటనలపై ‘సిట్’ ఏర్పాటు
రాష్ట్రంలో ఎన్నికలకు ముందు, తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై విచారణకు ప్రత్యేక విచారణ బృందం(సిట్) ఏర్పాటు చేస్తూ రాష్ట్ర డీజీపీ హరీష్కుమార్ గుప్తా శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. -
ఇదీ సంగతి
-
రెండు రోజుల్లో రూ.4వేల కోట్ల చెల్లింపులు
పోలింగ్ ముగిసి నాలుగు రోజులైనా పేదల పథకాల సొమ్ములకు మోక్షం కలగడం లేదు. మరో వైపు ఉన్న నిధుల్లో అనుయాయ గుత్తేదారులకు చెల్లింపులు కొనసాగుతున్నాయి. -
పోలీసులు కాదు.. గులాములే
వైకాపాతో అంటకాగుతూ.. పోలింగ్ నాడు, ఆ తర్వాత పల్నాడు జిల్లాలో చెలరేగిన హింసకు అన్ని విధాలుగా సహకరించి సస్పైండైన ఇద్దరు డీఎస్పీలు, ఇద్దరు ఇన్స్పెక్టర్లు, ఇద్దరు ఎస్సైలపై ఎన్నికల సంఘం క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని నిపుణులు డిమాండ్ చేస్తున్నారు. -
రక్తపు మడుగులో ఉన్నవారిని లంచం అడిగిన పోలీసులు!
తాము నమ్మిన పార్టీకి ఓటేస్తామని ధైర్యంగా చెప్పడమే వారు చేసిన తప్పు! వైకాపా నాయకులు డబ్బులిస్తామని ఆశ చూపినా, భయపెట్టినా వెరవక స్థిరంగా నిలవడమే మహాపరాధం!! అది విని రెచ్చిపోయిన వైకాపా రౌడీమూకలు ఇనుప రాడ్లు, కర్రలతో విచక్షణారహితంగా దాడులకు తెగబడ్డారు. -
పోస్టింగ్ ఇవ్వకుండానే పంపించే పన్నాగం!
ప్రభుత్వమే ఫ్యాక్షనిస్టుగా మారితే... గిట్టనివారిని ఏ స్థాయిలో వేధిస్తుందో, ఎంతలా కక్ష సాధిస్తుందో డీజీ ర్యాంకు కలిగిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఉదంతమే తిరుగులేని ఉదాహరణ. -
శిక్ష ఎస్పీకి.. నేరం ఎవరిది?
పల్నాడులో పోలింగ్ రోజు, అనంతర హింసాకాండ నేపథ్యంలో.. జిల్లా ఎస్పీ బిందుమాధవ్ను కేంద్ర ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
కియా కార్లు అద్దెకూ తీసుకోవచ్చు.. హైదరాబాద్ సహా 6 నగరాల్లో
-
చివరి మ్యాచ్లో ముంబయిపై లఖ్నవూ గెలుపు.. టోర్నీ నుంచి నిష్క్రమించిన ఇరు జట్లు
-
హైదరాబాద్ మెట్రో రైలు సమయం పొడిగింపు
-
మరో 30 ఏళ్లకు మనం అంగారకుడి సిటీలో: ఎలాన్ మస్క్ ఆసక్తికర పోస్ట్
-
గాల్లో ఉండగా విమానం ‘ఏసీ’లో మంటలు.. అత్యవసర ల్యాండింగ్!
-
48 గంటల్లో పోలింగ్ శాతాలపై.. ఈసీ స్పందన కోరిన సుప్రీంకోర్టు