జగ్గయ్యపేట వద్ద కారులో భారీగా మద్యం
కృష్ణా జిల్లా జగ్గయ్యపేట సీతారాంపురంలోని ఓ అపార్టుమెంట్లో నిలిపి ఉంచిన కారులో భారీగా మద్యం సీసాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు
కారుపై దుర్గగుడి పాలకమండలి సభ్యురాలి పేరుతో బోర్డు
జగ్గయ్యపేట: కృష్ణా జిల్లా జగ్గయ్యపేట సీతారాంపురంలోని ఓ అపార్టుమెంట్లో నిలిపి ఉంచిన కారులో భారీగా మద్యం సీసాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మద్యం సీసాలు లభ్యమైన కారుపై విజయవాడ దుర్గామల్లేశ్వర స్వామి ఆలయ పాలకమండలి సభ్యురాలి బోర్డు ఉండటం కలకలం రేపుతోంది. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు. మద్యం సీసాలు కారులోకి ఎలా వచ్చాయి? ఎవరు తీసుకొచ్చారు? అనే కోణంలో ఎస్ఈబీ, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయంపై ఇప్పటి వరకు పోలీసులు ఎలాంటి వివరాలూ వెల్లడించలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అప్పుల బాధతో ఇద్దరు రైతుల ఆత్మహత్య
రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాల్లో.. అప్పుల బాధతో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్న ఘటనలు చోటుచేసుకున్నాయి. -
వడదెబ్బతో ఆరుగురి మృతి
రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఆయా జిల్లాల్లో ఆరుగురు మృత్యువాతపడ్డారు. -
చేతులూకాళ్లూ కట్టేసి.. సిగరెట్లతో భర్తకు వాతలు
‘‘నా భార్య మత్తుపదార్థాలు తీసుకొని రోజూ అర్ధరాత్రి వేళల్లో నన్ను హింసిస్తోంది. సిగరెట్లతో వాతలు పెడుతోంది. -
సల్మాన్ ఇంటి వద్ద కాల్పుల కేసులో మరో నిందితుడి అరెస్టు
బాలీవుడ్ నటుడు సల్మాన్ఖాన్ ఇంటి వద్ద జరిగిన కాల్పుల ఘటనకు సంబంధించి ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు మరొకరిని అరెస్టు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (08/05/24)
-
ప్రధాని మోదీని కలిసిన మాజీ ప్రధాని పీవీ కుటుంబం
-
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!
-
దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?
-
నేహాశెట్టి ‘ఎమోషన్స్’.. పుస్తకంతో మాళవిక మోహనన్
-
‘ఏఐ కాదు అణుబాంబు..’ తన డీప్ఫేక్ వీడియోపై వారెన్ బఫెట్ రియాక్షన్