logo

ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం ఉచిత ప్రవేశాలు

వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రైవేటు పాఠశాలల్లో ఒకటో తరగతిలో 25 శాతం ఉచిత ప్రవేశాలకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించిందని జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్‌ సలీం బాషా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

Published : 27 Mar 2023 04:38 IST

పాడేరు, న్యూస్‌టుడే: వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రైవేటు పాఠశాలల్లో ఒకటో తరగతిలో 25 శాతం ఉచిత ప్రవేశాలకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించిందని జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్‌ సలీం బాషా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లావ్యాప్తంగా 45 వరకు ప్రైవేటు పాఠశాలలున్నాయన్నారు. విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 89856 30588 నంబరును సంప్రదించాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని