భక్త సంద్రమైన బత్తలపల్లి
వేలాదిమంది భక్తుల నడుమ వివిధ గ్రామాల నుంచి తరలివచ్చిన పీర్లతో బత్తలపల్లి కూడలి మంగళవారం కిటకిటలాడింది. గ్రామంలోని చిన్న, పెద్ద ఖాశీంస్వాముల పీర్లు భేటీ అయ్యాయి. బత్తలపల్లి కూడలి, వెంకటగారిపల్లి సత్రం వద్ద ఈ కార్యక్రమాలు పెద్దఎత్తున జరిగాయి.
వివిధ గ్రామాల నుంచి వచ్చిన పీర్లతో భేటీ అవుతున్న ఖాశీంస్వామి
బత్తలపల్లి న్యూస్టుడే: వేలాదిమంది భక్తుల నడుమ వివిధ గ్రామాల నుంచి తరలివచ్చిన పీర్లతో బత్తలపల్లి కూడలి మంగళవారం కిటకిటలాడింది. గ్రామంలోని చిన్న, పెద్ద ఖాశీంస్వాముల పీర్లు భేటీ అయ్యాయి. బత్తలపల్లి కూడలి, వెంకటగారిపల్లి సత్రం వద్ద ఈ కార్యక్రమాలు పెద్దఎత్తున జరిగాయి. ఉదయం గంటాపురం, వేల్పుమడుగు, పోట్లమర్రి, ముష్టూరు, రాఘవంపల్లి గ్రామాల నుంచి వచ్చిన పీర్లు బత్తలపల్లి కూడలిలో స్థానిక చిన్న, పెద్ద ఖాశీంస్వాములు మరికొన్ని పీర్లతో కలిశాయి. సాయంత్రం పీర్లు ఎత్తుకొని భక్తులు అగ్నిగుండ ప్రవేశం చేశారు. అనంతరం గ్రామ శివార్లకు తీసుకువెళ్లి జలధి కార్యక్రమం నిర్వహించారు. సీఐ మన్సూరుద్దీన్, ఎస్సై శ్రీహర్ష బందోబస్తు ఏర్పాటు చేశారు.
గూగూడులో అగ్నిగుండంలోకి ప్రవేశిస్తున్న కుళ్లాయిస్వామి
కుళ్లాయిస్వామి.. చల్లగా చూడయ్యా!
నార్పల గ్రామీణం, న్యూస్టుడే: గూగూడు కుళ్లాయిస్వామి జలధి కార్యక్రమం మంగళవారం భక్తిశ్రద్ధలతో జరిగింది. 11 రోజుల పాటు పీర్ల మకానంలో దర్శనమిచ్చిన కుళ్లాయిస్వామి జలధికి వెళ్లారు. కుళ్లాయిస్వామితో పాటు కొలువుదీరిన 21 పీర్లకు ప్రత్యేక పుష్పాలు, బంగారు, వెండి గొడుగులు, పట్టు వస్త్రాలతో అలంకరించారు. తెల్లవారుజామున గూగూడు ప్రధాన రహదారుల్లో ఊరేగించారు. స్వామి అగ్నిగుండ ప్రవేశాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కొండన్న వంశీయులు పీర్లతో అగ్నిగుండం ప్రవేశం చేయించి, మేళతాళాల నడుమ కొర్లగుట్ట మీదుగా జలధికి తరలించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తాడిపత్రి ఆర్వో కార్యాలయం వద్ద ఉద్రిక్తత
[ 26-04-2024]
అనంతపురం జిల్లా తాడిపత్రిలోని ఆర్వో కార్యాలయంలో నామినేషన్ల పరిశీలన జరుగుతున్న గదిలోకి వైకాపా నాయకులు వెళ్లేందుకు ప్రయత్నించారు. -
మాట తప్పాడు.. మడత పెట్టాడు
[ 26-04-2024]
ఒకసారి మాట ఇస్తే.. ఆ మాట కోసం ఎంత దూరమైనా వెళ్లాలి అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కబుర్లు చెప్పిన జగన్... అధికార పగ్గాలు చేపట్టాక ఇచ్చిన హామీలు ఏరోజూ గుర్తుకు రాలేదు. -
నిరుద్యోగుల ఆశలపై నీళ్లు
[ 26-04-2024]
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గుంతకల్లుతో పాటు వివిధ ప్రాంతాల్లోని హిందీ పండిట్ శిక్షణ కేంద్రాలను మూసేసింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
ప్రతి చేనుకు నీరందిస్తాం..
[ 26-04-2024]
మాజీ మంత్రి పరిటాల సునీత నామినేషన్ కార్యక్రమం గురువారం అట్టహాసంగా సాగింది. -
కృష్ణా జలాలతో చెరువులు నింపుతా
[ 26-04-2024]
ఐదేళ్ల అధికారంలో ఉన్న వైకాపా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అభివృద్ధి చేసిందేమీలేదని, మంత్రి ఉష, ఎంపీ రంగయ్య రెండు వర్గాలుగా విడిపోయి నాశనం చేశారని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు ధ్వజమెత్తారు. -
సైకో పోవాలి.. సైకిల్ గెలవాలి
[ 26-04-2024]
తెదేపా అభ్యర్థి బండారు శ్రావణిశ్రీ నామినేషన్ ఘట్టానికి తెలుగు సైన్యం కదలివచ్చింది. -
ఉరవకొండలో దాహం కేకలు
[ 26-04-2024]
జగన్ ప్రభుత్వంలో వరుస నాలుగేళ్లుగా ఉరవకొండలో తాగునీటి సమస్య కొనసాగుతోంది. -
గోసంరక్షణ పట్టని జగన్
[ 26-04-2024]
ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులు దైవానుగ్రహానికి గోదానం, గోసంరక్షణకు విరాళం ఇస్తున్నారు. -
రోడ్లు, వంతెనలు శిథిలం..కళ్లకు కనిపిస్తున్నా కదలం!
[ 26-04-2024]
ఏ రాష్ట్ర ప్రగతి అయినా రోడ్లను చూస్తేనే అర్థం అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో రోడ్ల స్థితిగతులు జగన్ పాలనను వేలెత్తి చూపుతున్నాయి. -
సుక్క వెయ్.. చిందెయ్!
[ 26-04-2024]
రాయదుర్గం నియోజకవర్గ ఎమ్మెల్యే వైకాపా అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి నామినేషన్ ర్యాలీకి జన సమీకరణకు ఆ పార్టీ నాయకులు అష్టకష్టాలు పడ్డారు. -
జేఈఈ మెయిన్స్లో విద్యార్థుల ప్రతిభ
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్లో అనంత విద్యార్థులు ప్రతిభ చాటుకున్నారు. -
జగనన్నా.. మహిళా సంక్షేమం ఎక్కడా?
[ 26-04-2024]
నా చెల్లి, నా అక్క అంటూ వేదికలెక్కి హామీలిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మహిళా సంక్షేమాన్ని మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నారు. -
అరాచక శక్తులకు అండగా నిలుస్తారా?
[ 26-04-2024]
అసమర్థులు, అరచాక శక్తులకు అండగా నిలుస్తారా? అభివృద్ధి చేసేవారికి అండగా నిలుస్తారా? అంటూ ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ప్రజలను ప్రశ్నించారు. -
ముగిసిన నామినేషన్ల దాఖలు ప్రక్రియ
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల ఘట్టం ముగిసింది. వారం రోజుల కోలాహలానికి తెర పడింది. -
వైకాపాను ఓడించాలి: మాదిగ సంఘాల ఐక్యవేదిక
[ 26-04-2024]
మాదిగలను మోసం చేసిన సీఎం జగన్ను ఓడించేందుకు కూటమికి మద్దతుగా నిలుస్తున్నట్లు ఆ సంఘాల ఐక్య వేదిక ప్రకటించింది.
తాజా వార్తలు (Latest News)
-
262 సరిపోలేదు.. టీ20ల్లోనే పంజాబ్ రికార్డు ఛేజింగ్
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM