logo

డిగ్రీ రెండో సెమిస్టర్‌ పరీక్ష ఫలితాలు విడుదల

ఎస్వీయూ పరిధిలో డిగ్రీ విద్యకు సంబంధించిన రెండో సెమిస్టర్‌ పరీక్ష ఫలితాలను విడుదల చేశారు.  పరీక్షలు పూర్తై దాదాపు ఆర్నెల్లు గడిచినా ఫలితాలు రాని నేపథ్యంలో ఈనెల 27న ‘ఫలితాలెపుడు ఆచార్యా..!’

Published : 31 Mar 2023 02:32 IST

తిరుపతి(ఎస్వీయూ): ఎస్వీయూ పరిధిలో డిగ్రీ విద్యకు సంబంధించిన రెండో సెమిస్టర్‌ పరీక్ష ఫలితాలను విడుదల చేశారు.  పరీక్షలు పూర్తై దాదాపు ఆర్నెల్లు గడిచినా ఫలితాలు రాని నేపథ్యంలో ఈనెల 27న ‘ఫలితాలెపుడు ఆచార్యా..!’ శీర్షిక ‘ఈనాడు’లో కథనం ప్రచురితం కావడంతో ఉన్నతాధికారులు ఫలితాలను వర్సిటీ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని