ఐదు నామినేషన్లు తిరస్కరణ
తెదేపా తరఫున నామినేషన్ దాఖలు చేసిన మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా సతీమణి గుల్నాజ్ బేగం పార్టీ బీఫారం సమర్పించకపోవడంతో నామినేషన్ తిరస్కరించారు.
మదనపల్లి గ్రామీణం: తెదేపా తరఫున నామినేషన్ దాఖలు చేసిన మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా సతీమణి గుల్నాజ్ బేగం పార్టీ బీఫారం సమర్పించకపోవడంతో నామినేషన్ తిరస్కరించారు. ఈమె స్వతంత్ర అభ్యర్థిగా వేసిన నామినేషన్ అలానే ఉంది.. వైకాపా తరఫున నామినేషన్ వేసిన నిసార్ అహ్మమద్ తనయుడు మహమ్మద్ హసన్, కాంగ్రెస్ తరపున నామినేషన్ దాఖలు చేసిన మల్లెల పవన్ కుమార్ తమ్ముడు నరేంద్ర బీఫామ్ సమర్పించని కారణంగా ఆర్వో హరిప్రసాద్ నామినేషన్లను తిరస్కరించారు. స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన ఆకాష్ వయసు 24 సంవత్సరాలు. నామినేషన్ అర్హత 25 సంవత్సరాలు కావడంతో అనర్హత కింద అతని నామినేషన్ను తిరస్కరించారు. ఓబిగాని రెడ్డప్ప దాఖలు చేసిన నామినేషన్లో ప్రతిపాదకుల వివరాలు తప్పుగా నమోదు చేయడంతో నామినేషన్ను తిరస్కరించినట్లు ఆర్వో హరిప్రసాద్ తెలిపారు. ప్రధాన అభ్యర్థులైన తెదేపా అభ్యర్థి షాజహాబాషా, వైకాపా అభ్యర్థి నిసార్ అహమ్మద్, కాంగ్రెస్ అభ్యర్థి పవన్ కుమార్ రెడ్డి నామినేషన్లు ఆమోదించబడ్డాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్.. భూ భస్మాసుర అస్ర్తం
[ 06-05-2024]
భూమికి అన్నదాతకు ఉన్న సంబంధం విడదీయరానిది.. అన్నం పెట్టి.. ఆకలి తీర్చే భూ దేవతను కొలిచే వారి శ్వాస ఆడాలంటే నేలపై అరక తిరగాడాలి.. ఆ భూమి దూరమైతే జీవితం లేనట్లేనని భావిస్తారు.. -
దేవుడా.. పోస్టల్ బ్యాలెట్కూ కష్టపడాలా..!
[ 06-05-2024]
ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది.. పోస్టల్ బ్యాలెట్ వినియోగానికి కలెక్టరేట్లో ఐదు గంటలకుపైగా క్యూలో నిల్చొన్నారు. ఇతర జిల్లాల్లో ఓటు కలిగి.. -
నమ్మి ఓటేస్తే.. ముంచావేం జగన్
[ 06-05-2024]
సీఎం జగన్ పేరు వింటేనే నిరుద్యోగుల్లో మండిపాటు ధోరణి వ్యక్తమవుతోంది.. ఎందుకంటే ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తామని నాడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు మాట ఇచ్చారు జగన్.. -
వైకాపా ప్రచారంపై తెదేపా అభ్యంతరం
[ 06-05-2024]
పలమనేరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని పోస్టల్ బ్యాలెట్ కేంద్రం వద్ద ఆదివారం ఉదయం 10 గంటలకు వైకాపా నాయకులు ప్రచారం చేస్తున్నారు. -
హద్దులు దాటి వైకాపా ప్రచారం
[ 06-05-2024]
కుప్పం ప్రభుత్వ డిగ్రీ కళాశాల కేంద్రం గేటు వద్ద వైకాపా అభ్యర్థి భరత్, ఆ పార్టీ శ్రేణులు నిబంధనలు విస్మరించి ఓట్లు అభ్యర్థించారు. దీంతో తెదేపా శ్రేణులు అక్కడికి రాగా. -
వైకాపా సర్పం నీడలో కుప్పం
[ 06-05-2024]
కుప్పం ప్రశాంతతకు నిలయం. త్రిరాష్ట్ర కూడలిగా ఉన్న ఈ ప్రాంతాన్ని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఎంతో అభివృద్ధి చేశారు. -
‘రోజా మాయమాటలు నమ్మి మోసపోవద్దు’
[ 06-05-2024]
మంత్రి రోజా మాయమాటలు నమ్మి మోసపోవద్దని శ్రీశైలం ఆలయ కమిటీ మాజీ ఛైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మండలంలోని జంబాడ సమీప నెహ్రునగర్లో లక్ష్మీపతిరాజు ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. -
వైకాపా అభ్యర్థి అర్ధనగ్న ప్రదర్శన
[ 06-05-2024]
నగదు పంచుతున్న వారిని అడ్డుకోవాలని చిత్తూరు ఒకటో పట్టణ పోలీసు స్టేషన్ ఎదుట వైకాపా అభ్యర్థి విజయానందరెడ్డి అర్ధనగ్న ప్రదర్శన చేశారు. -
ముసుగు తీసి.. వైకాపా సేవలో తరించి..
[ 06-05-2024]
సేవ చేసేందుకు వచ్చామని గొప్పలు చెప్పిన వాలంటీర్లు.. ఇప్పుడు రాజీనామా చేసి ముసుగు తొలగించి ఏకంగా వైకాపా కార్యకర్తలుగా మారిపోయారు. -
క్యూలైన్లలో అస్వస్థతకు గురై భక్తుడి మృతి
[ 06-05-2024]
బోయకొండ గంగమ్మ దర్శనానికి వచ్చి ఓ భక్తుడు క్యూలైనులో అస్వస్థతకు గురై మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. -
ఉద్యోగులు.. ఓటేయకూడదని..
[ 06-05-2024]
జిల్లా వ్యాప్తంగా ఆదివారం జరిగిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ గందరగోళంగా మారింది. ఆర్వోల వైఫల్యం స్పష్టంగా కనిపించింది. ఓటేసేందుకు పోటెత్తిన ఉద్యోగులకు కనీసం తాగునీరు, నీడనిచ్చేందుకు షామియాలు ఏర్పాటు చేయలేకపోయారు.
తాజా వార్తలు (Latest News)
-
నరైన్ నవ్వడెందుకు.. సహచరులు చెప్పిన విశేషాలు..!
-
రైతు భరోసా నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం
-
టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. మాకు ముందే తెలుసంటూ నెటిజన్స్ ట్రోల్స్!
-
ఇరాన్లో వేధింపులు తట్టుకోలేక.. పడవతో సహా భారత్కు చేరుకొన్న మత్స్యకారులు..!
-
బీఎస్ఎన్ఎల్ యూజర్లకు గుడ్న్యూస్.. ఆగస్టు నుంచి 4జీ సేవలు
-
దేవకన్యలా జాన్వీకపూర్.. అందమైన ఫొటోతో దివి ప్రేమ