logo

భాజపాను బలోపేతం చేయాలి

రాజోలు నియోజకవర్గంలో భాజపాను బలోపేతం చేయాలని రాష్ట్ర భాజాపా ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్‌రెడ్డి ఆదివారం పేర్కొన్నారు. సంక్రాంతి సందర్భంగా ఆయన కోనసీమలో పర్యటించారు. స్థానిక వివిమెరకలో పార్టీ మండల అధ్యక్షుడు చంపాటి శివరామకృష్ణంరాజు,

Published : 17 Jan 2022 05:07 IST


వివిమెరకలో పాల్గొన్న విష్ణువర్థన్‌రెడ్డి, నాయకులు

సఖినేటిపల్లి, న్యూస్‌టుడే: రాజోలు నియోజకవర్గంలో భాజపాను బలోపేతం చేయాలని రాష్ట్ర భాజాపా ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్‌రెడ్డి ఆదివారం పేర్కొన్నారు. సంక్రాంతి సందర్భంగా ఆయన కోనసీమలో పర్యటించారు. స్థానిక వివిమెరకలో పార్టీ మండల అధ్యక్షుడు చంపాటి శివరామకృష్ణంరాజు, కార్యకర్తలతో పార్టీపై చర్చించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనారిటీ మోర్చ సెల్‌ ప్రధాన కార్యదర్శి షెక్‌బాబ్జి, మాజీ ఎమ్మెల్యే వేమా, మాలేశ్రీనివాస నగేష్‌ పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని