Fuel Price: బారానా పెంచి చారానా తగ్గించారు: మంత్రి హరీశ్రావు
కేంద్ర ప్రభుత్వం చమురుపై సెస్ను బారానా పెంచి చారానా తగ్గించిందని మంత్రి హరీశ్రావు విమర్శించారు. భాజపా సర్కార్కు నిజాయితీ ఉంటే 2014లో పెట్రోల్, డీజిల్పై సెస్ ఎంత ఉందో అంతకు తగ్గించాలన్నారు.
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం చమురుపై సెస్ను బారానా పెంచి చారానా తగ్గించిందని మంత్రి హరీశ్రావు విమర్శించారు. భాజపా సర్కార్కు నిజాయితీ ఉంటే 2014లో పెట్రోల్, డీజిల్పై సెస్ ఎంత ఉందో అంతకు తగ్గించాలన్నారు. హైదరాబాద్లో హరీశ్ మీడియాతో మాట్లాడారు.
చమురుపై సెస్ తగ్గించామని కేంద్రం చేస్తున్న ప్రచారమంతా బోగస్ అని ఆయన మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం సెస్ తగ్గించాలంటూ భాజపా నేతలు చేస్తున్న డిమాండ్లపై హరీశ్ స్పందించారు. 2014 నుంచి రాష్ట్ర ప్రభుత్వం సెస్ పెంచితే కదా తగ్గించడానికి అని ఆయన వ్యాఖ్యానించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సైనీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు మద్దతిస్తాం
హరియాణాలో ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ నాయకుడు భూపీందర్సింగ్ హుడా చర్యలు చేపడితే తమ పార్టీ మద్దతిస్తుందని మాజీ ఉప ముఖ్యమంత్రి, జననాయక్ జనతా పార్టీ (జేజేపీ) నాయకుడు దుశ్యంత్ చౌటాలా తెలిపారు. -
నేటితో ముగియనున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్లు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్ల పర్వం గురువారంతో ముగియనుంది. -
భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రేమేందర్రెడ్డి
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు భాజపా అభ్యర్థిగా ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ప్రేమేందర్రెడ్డి బరిలో నిలవనున్నారు. -
కాంగ్రెస్లోకి పద్మశ్రీ గ్రహీత గజం గోవర్ధన్
పద్మశ్రీ అవార్డు గ్రహీత గజం గోవర్ధన్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనతో పాటు అఖిలభారత పద్మశాలి అన్నసత్రం భద్రాచలం అధ్యక్షుడు గోశిక యాదగిరి, తెలంగాణ పద్మశాలి సంఘం కార్యదర్శి నారా నరసింహా, ఆప్కో మాజీ డైరెక్టర్ గోశిక పాండులు కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.