నగరం క్రీడలకు వేదిక
కరీంనగర్ స్మార్ట్సిటీగా అభివృద్ధి చెందుతూ క్రీడల వేదికగా రూపొందుతుందని జల్లా కలెక్టర్ ఆర్.వి కర్ణన్ అన్నారు. కరీంనగర్ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్, క్రీడా శాఖ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం అంబేడ్కర్ స్టేడియంలో జరిగిన ఒలింపిక్ డే రన్ను
జిల్లా కలెక్టర్ కర్ణన్
ఒలింపిక్ రన్లో జిల్లా కలెక్టర్, మేయర్, అతిథులు, క్రీడాకారులు
కరీంనగర్ క్రీడా విభాగం, న్యూస్టుడే: కరీంనగర్ స్మార్ట్సిటీగా అభివృద్ధి చెందుతూ క్రీడల వేదికగా రూపొందుతుందని జల్లా కలెక్టర్ ఆర్.వి కర్ణన్ అన్నారు. కరీంనగర్ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్, క్రీడా శాఖ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం అంబేడ్కర్ స్టేడియంలో జరిగిన ఒలింపిక్ డే రన్ను కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ... జిల్లా కేంద్రంలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్న సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్ త్వరలోనే క్రీడాకారులకు అందుబాటులోకి రానుందన్నారు. అంబేడ్కర్ స్టేడియంలో బ్యాడ్మింటన్ కోర్టు, క్రీడలకు సంబంధించిన శిక్షణ సదుపాయాలు స్మార్ట్సిటీతో మెరుగయ్యాయన్నారు. మేయర్ సునీల్రావు మాట్లాడుతూ.. కరీంనగర్ను అన్ని రంగాలతోపాటు క్రీడారంగాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో పలు కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఒలింపిక్ డే రన్ అంబేడ్కర్ స్టేడియంలో ప్రారంభమై.. ధోబీవాడ చౌరస్తా, బస్టాండ్, కలెక్టరేట్ చౌరస్తా, కలెక్టరేట్, భగత్నగర్ చౌరస్తా మీదుగా తిరిగి అంబేడ్కర్ స్టేడియానికి చేరుకుంది. కార్యక్రమంలో జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నందెల్లి మహిపాల్, గసిరెడ్డి జనార్దన్రెడ్డి, జిల్లా యువజన, క్రీడాశాఖ అధికారి కె.రాజవీరు, బేస్బాల్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, ఏసీపీలు తుల శ్రీనివాసరావు, విజయ్కుమార్, సీఐ నటేష్, అసోసియేషన్ ఉపాధ్యక్షుడు తుమ్మల రమేష్రెడ్డి, సీఏ నిరంజనాచారి, కోశాధికారి ఎన్.సిద్ధారెడ్డి, ఎస్జీఎఫ్ కార్యదర్శి సమ్మయ్య, అంతర్జాతీయ పారా అథ్లెట్ అంజనారెడ్డి, క్రీడా సంఘాల బాధ్యులు సారయ్య, శంకరయ్య, కడారి రవి, విజయభాస్కర్రెడ్డి పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్లో భారీ వర్షం.. పలు చోట్ల ట్రాఫిక్ జామ్
[ 07-05-2024]
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలు చోట్ల ఈదురుగాలులు, మెరుపులతో కూడిన వర్షం పడింది. -
నిజామాబాద్ను గుండెల్లో పెట్టుకుంటా
[ 07-05-2024]
‘‘ నేను గులాబీ జెండా ఎత్తిన నాడు.. నిజామాబాద్ నా వెంట నిలిచి జిల్లా పరిషత్తును గెలిపించింది. -
కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిరసన
[ 07-05-2024]
కోరుట్ల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో సిబ్బందిపై దాడి, ఫర్నిచర్ ధ్వంసం, రికార్డులను ఎత్తుకెళ్లిన ఘటనపై సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.సునీతారాణి తెలిపారు. -
భాజపాశ్రేణుల్లో జోష్!
[ 07-05-2024]
రామగుండం ఎరువుల కర్మాగారాన్ని రూ.7 వేల కోట్లతో పునరుద్ధరించి వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాం.. కేంద్ర పథకాలతో ప్రజలు పెద్దఎత్తున లబ్ధి పొందారు.. -
పకడ్బందీగా ఈవీఎంల కమిషనింగ్
[ 07-05-2024]
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఈవీఎంల కమిషనింగ్ పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. -
ఇలాగైతే ఓటేసేదెలా?
[ 07-05-2024]
సినిమా థియేటర్లో సీట్ల సంఖ్యను బట్టి టిక్కెట్లు విక్రయిస్తారు. ప్రేక్షకుల్లో ఆదరణను అంచనా వేస్తూ అదే సినిమాను రెండు, మూడు థియేటర్లలోనూ ఆడిస్తారు. -
ఇదీ మా ఎజెండా
[ 07-05-2024]
లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో ప్రధానంగా మూడు పార్టీల మధ్య పోటీ నెలకొంది. ఆయా పార్టీలు మ్యానిఫెస్టోలు ప్రకటించి ఇప్పటికే జనంలోకి తీసుకెళ్లాయి. -
భాజపాను ఇంటికి సాగనంపాలి
[ 07-05-2024]
గత ఎన్నికల్లో దేశ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను వంచించిన నరేంద్రమోదీని, మతోన్మాద ముసుగులో దేశాన్ని పరిపాలిస్తున్న భాజపాను ఇంటికి సాగనంపాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. -
ప్రచార ఖర్చులు విధిగా సమర్పించాలి
[ 07-05-2024]
లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ప్రచార ఖర్చుల వివరాలను విధిగా సమర్పించాలని కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ తెలిపారు. -
ఈవీఎం కమిషనింగ్ పూర్తి చేయాలి
[ 07-05-2024]
లోక్సభ ఎన్నికల్లో భాగంగా రామగుండం నియోజకర్గం పరిధిలో నిర్వహించే ఓటింగ్కు సంబంధించి ఈవీఎం కమిషనింగ్ ప్రక్రియను జిల్లా కలెక్టర్, పెద్దపల్లి ఎన్నికల అధికారి ముజమ్మిల్ఖాన్ సోమవారం పరిశీలించారు. -
భాజపా అభ్యర్థితో కాదు ప్రధానితోనే పోటీ
[ 07-05-2024]
మనకు పోటీ భాజపా అభ్యర్థితో కాదని, ప్రధాని నరేంద్ర మోదీతోనే పోటీ అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. -
ఎన్నికల విధులు పకడ్బందీగా నిర్వహించాలి
[ 07-05-2024]
లోక్సభ ఎన్నికల విధులను పకడ్బందీగా నిర్వహించాలని, మే 13న పోలింగ్ సజావుగా జరిగేలా కార్యాచరణ అమలు చేయాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి అనురాగ్ జయంతి పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
భారత్ స్నేహ పూర్వకమే కాదు.. శక్తివంతమైనది కూడా: జైశంకర్
-
దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?
-
ఎప్పటికైనా పూర్తి యానిమేషన్ మూవీ తీస్తా.. ఆసక్తికర విషయాలు చెప్పిన రాజమౌళి
-
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!
-
ఏపీలో మరో ఇద్దరు పోలీసు అధికారులపై ఈసీ బదిలీ వేటు
-
25వేల ఉద్యోగాల రద్దు.. స్టే విధించిన సుప్రీంకోర్టు