logo

జస్టిస్‌ వీరప్పకు వీడ్కోలు

జస్టిస్‌ బి.వీరప్పకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌లు బుధవారం వీడ్కోలు పలికారు.

Published : 01 Jun 2023 03:51 IST

జస్టిస్‌ వీరప్పను సత్కరించిన ముఖ్యమంత్రి సిద్ధు, డీసీఎం డీకే తదితరులు

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే : జస్టిస్‌ బి.వీరప్పకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌లు బుధవారం వీడ్కోలు పలికారు. విధానసౌధ బాంక్వెట్ హాల్‌లో బుధవారం సాయంత్రం నిర్వహించిన కార్యక్రమంలో ఆయనను మైసూరు తలపాగాతో, శాలువాతో సత్కరించి ఆయన సేవలను కొనియాడారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని