logo

ఖాదర్‌లింగా దర్గా పీఠాధిపతి అంత్యక్రియలు

కౌతాళం జగద్గురు ఖాదర్‌లింగా స్వామి దర్గా పీఠాధిపతి సయ్యద్‌ సాహెబ్‌ హుసేని పీర్‌ చిప్తీ అంత్యక్రియలు బుధవారం ఆయన సొంత గ్రామమైన కురుగోడులో నిర్వహించారు. అనారోగ్యంతో మంగళవారం ఆయన మరణించడంతో పార్థివదేహాన్ని ప్రత్యేక వాహనంలో కర్ణాటకలోని బళ్లారిజిల్లా కురుగోడు గ్రామానికి తీ

Published : 27 Jan 2022 05:22 IST

పీఠాధిపతి పార్థివదేహాన్ని అంత్యక్రియలకు తీసుకెళ్తున్న భక్తులు

కౌతాళం న్యూస్‌టుడే: కౌతాళం జగద్గురు ఖాదర్‌లింగా స్వామి దర్గా పీఠాధిపతి సయ్యద్‌ సాహెబ్‌ హుసేని పీర్‌ చిప్తీ అంత్యక్రియలు బుధవారం ఆయన సొంత గ్రామమైన కురుగోడులో నిర్వహించారు. అనారోగ్యంతో మంగళవారం ఆయన మరణించడంతో పార్థివదేహాన్ని ప్రత్యేక వాహనంలో కర్ణాటకలోని బళ్లారిజిల్లా కురుగోడు గ్రామానికి తీసుకెళ్లారు. అక్కడ ముస్లింల సాంప్రదాయబద్దంగా పీఠాధిపతి అంత్యక్రియలు నిర్వహించారు. కార్యక్రమానికి కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని