logo

తెదేపాలోకి భారీగా చేరికలు

పట్టణంలోని 31వ వార్డు సోమప్ప నగర్‌కు చెందిన 400 కుటుంబాలు తెదేపాలో చేరారు.

Updated : 03 May 2024 16:13 IST

ఎమ్మిగనూరు వ్యవసాయం: పట్టణంలోని 31వ వార్డు సోమప్ప నగర్‌కు చెందిన 400 కుటుంబాలు తెదేపాలో చేరారు. శుక్రవారం కూటమి అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి సమక్షంలో వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బీవీ మాట్లాడుతూ కూటమి అమలు చేసే సూపర్ సిక్స్ పథకాలు ప్రజలు నమ్మి తెదేపాలో చేరుతున్నారన్నారు. కార్యక్రమంలో నాయకులు దేవేంద్ర, భీమేష్, రామలింగప్ప పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని