logo

ఓటు హక్కుపై అవగాహన

సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని వైకేపీ అధికారి ముక్కెన్న కోరారు.

Updated : 04 May 2024 19:47 IST

గోనెగండ్ల: సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని వైకేపీ అధికారి ముక్కెన్న కోరారు. శనివారం గోనెగండ్లలో తహసీల్దార్ కార్యాలయం నుంచి బస్టాండ్ వరకు వైకేపీ సిబ్బందితో ఆయన ర్యాలీ నిర్వహించారు. మండలంలోని అన్ని గ్రామాల్లో ఓటు హక్కు పై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు వైకేపీ అధికారి పేర్కొన్నారు. వెలుగు సీసీలు లలిత,వీర కృష్ణ మిన్నల ,ప్రతాపరెడ్డి పొదుపు మహిళలు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని