logo

4న జిల్లా పరిషత్తు సమావేశం

జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం ఏప్రిల్‌ 4న ఉదయం 10.30 గంటలకు జిల్లా జడ్పీ మందిరంలో ఛైర్‌పర్సన్‌ స్వర్ణ సుధాకర్‌ అధ్యక్షతన నిర్వహిస్తున్నట్లు ముఖ్య కార్యనిర్వహణ అధికారి జ్యోతి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

Published : 30 Mar 2023 05:44 IST

మహబూబ్‌నగర్‌ పట్టణం, న్యూస్‌టుడే : జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం ఏప్రిల్‌ 4న ఉదయం 10.30 గంటలకు జిల్లా జడ్పీ మందిరంలో ఛైర్‌పర్సన్‌ స్వర్ణ సుధాకర్‌ అధ్యక్షతన నిర్వహిస్తున్నట్లు ముఖ్య కార్యనిర్వహణ అధికారి జ్యోతి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ఆబ్కారీ, క్రీడల శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌ గౌడ్‌తో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్తు సభ్యులు హాజరవుతారని పేర్కొన్నారు. జిల్లా అధికారులు శాఖల నివేదికలతో హాజరుకావాలని సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని