ఎప్పటికయ్యేనో.. మనబడి..!
ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు మెరుగుపర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో ‘ మన ఊరు- మన బడి’ పథకం ప్రారంభించింది.
పాఠశాల గదుల నిర్మాణాలు పరిశీలిస్తున్న సూర్యాపేట విద్యాశాఖాధికారి (దాచిన చిత్రం)
మిర్యాలగూడ, న్యూస్టుడే: ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు మెరుగుపర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో ‘ మన ఊరు- మన బడి’ పథకం ప్రారంభించింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1097 ప్రభుత్వ పాఠశాలల్లో తొలివిడత రూ.314 కోట్ల నిధులతో పనులు చేపట్టారు. అయితే నిర్మాణ పనులు నెలల తరబడి సాగుతూనే ఉన్నాయి. విద్యార్థులు మాత్రం అసౌకర్యాల నడుమ కాలం వెళ్ల దీస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 3067 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా.. తొలి విడతలో వెయ్యి పాఠశాలలకు పైగా ఎంపిక చేశారు. రూ.30 లక్షల లోపు, రూ.30 లక్షలకు పైగా వ్యయం అయ్యే పాఠశాలలుగా విభజించి నిధులు కేటాయించారు. ఈ ఏడాది విద్యాసంవత్సరం జూన్ మొదటి వారం నాటికి పనులు పూర్తి చేయాలని భావించారు. ఇందుకు అనుగుణంగా మార్చిలోనే యుద్ధ ప్రాతిపదికన పనులకు పలు చోట్ల శంకుస్థాపనలు చేశారు. సాంకేతిక కారణాలతో పలుచోట్ల పనులు ప్రారంభం కాలేదు. ప్రాధాన్యతా క్రమంలో తొలివిడత పనులు పూర్తిచేయించేలా పర్యవేక్షణ పెంచుతామని డీఈవో భిక్షపతి తెలిపారు.
జాప్యానికి కారణాలివే..
గ్రామాల్లో విద్యాకమిటీల ఛైర్మన్లు పనులు చేసేందుకు ముందుకు రావటంలేదు. నిర్మాణ పనులు తాము చేస్తే నిధులు వస్తాయో..రావో అనే సందేహంతో చాలాచోట్ల ప్రారంభించలేదు. రూ.30 లక్షలకు పైగా ఖర్చుచేసే పనులను టెండర్లు పిలిచినా.. ఎంపికైన గుత్తేదారులు నిధుల విడుదలపై సందేహంతో ముందుకు రావటం లేదు. పాఠశాల తరగతులు జరుగుతున్న సమయాల్లో పనులు చేయాలంటే విద్యార్థులు ఉంటారనే కారణంగా.. సెలవు రోజుల్లోనే ఎక్కువ శాతం పనులు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. రాజకీయ కారణాలతో సైతం పలుచోట్ల పనులు ప్రారంభం కాలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రిక్షాలో వచ్చి నామినేషన్ పత్రాల్లో తప్పులు సవరించుకున్న ఎంపీ అభ్యర్థి
[ 25-04-2024]
దేశానికి మోదీ అవసరం ఇప్పుడు లేదని శివసేన బలపర్చిన టీపీఎస్ అభ్యర్థి పూస శ్రీనివాస్ అన్నారు. -
ప్రభుత్వంపై విమర్శ.. రైతులకు భరోసా
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సుయాత్ర చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దానిని ఉమ్మడి జిల్లా నుంచే ప్రారంభించడంతో.. భారాస నేతలు పెద్దఎత్తున ఏర్పాట్లు చేశారు. -
బాలికలు.. భళా
[ 25-04-2024]
విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. -
మోదీతో తెలంగాణకు తీరని అన్యాయం
[ 25-04-2024]
కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ తెలంగాణకు తీరని అన్యాయం చేశారని నల్గొండ లోక్సభ ఇన్ఛార్జి, మంత్రి నల్లమాద ఉత్తమ్కుమార్రెడ్డి ఆరోపించారు. -
బాలికలదే హవా
[ 25-04-2024]
రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. -
ఉపాధి కూలీల సౌకర్యాలపై సమీక్ష
[ 25-04-2024]
పని ప్రదేశాలలో ఉపాధి కూలీలకు మౌలిక సౌకర్యాలు సమకూర్చాలని జిల్లా పరిషతు ముఖ్య కార్యనిర్వహణాధికారి శోభారాణి, ఆదనపు డీఆర్డీవో జి.సురేష్, సూచించారు. -
ప్రథమంలో 26.. ద్వితీయంలో 25
[ 25-04-2024]
ఇంటర్ పరీక్ష ఫలితాల్లో బాలికలు సత్తా చాటారు. 2022-23లో జిల్లా ఉత్తీర్ణత శాతం 57 ఉండగా, ప్రస్తుతం 54.50 శాతానికి పడిపోయింది. -
ఊపందుకున్న నామినేషన్ల పర్వం
[ 25-04-2024]
నల్గొండ, భువనగిరి లోక్సభ స్థానాలకు బుధవారం వరకు 45 మంది చొప్పున నామినేషన్లు వేశారు. -
గిరిజన గురుకులాల్లో 88.60శాతం ఉత్తీర్ణత
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో కలిపి ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 88.60శాతం ఫలితాలు -
మతోన్మాద భాజపాను ఓడించండి: సీపీఐ
[ 25-04-2024]
దేశంలో మతోన్మాదం పేరుతో రాజకీయాలు చేస్తున్న భాజపాను ఓడించి కాంగ్రెస్ అభ్యర్ధులను భారీ మెజార్టీతో గెలిపించాలని సీపీఐ జాతీయ సమితి సభ్యుడు పల్లా వెంకట్రెడ్డి పిలుపునిచ్చారు. -
విభజన హామీల అమలుకు కృషి
[ 25-04-2024]
భువనగిరి లోక్సభ ఎంపీగా తనను గెలిపిస్తే విభజన హామీలను అమలు చేసేందుకు, నిధులు రాబట్టేందుకు కృషి చేస్తానని భువనగిరి లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్కుమార్రెడ్డి అన్నారు. -
తొలి ఎన్నికలోనే అత్యధిక మెజారిటీ
[ 25-04-2024]
నల్గొండ లోక్సభ నియోజకవర్గం 1951లో ఏర్పడగా.. తొలి ఎన్నికలు 1952లో జరిగాయి. -
రైల్వే ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం, వ్యక్తి అరెస్ట్
[ 25-04-2024]
రైల్వేశాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని 17 మంది బాధితుల నుంచి నగదు వసూలు చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్టు పోలీస్ ఇన్స్పెక్టర్ అశోక్రెడ్డి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్