logo

Accident: చెట్టును ఢీకొని పాలవ్యాను దగ్ధం.. డ్రైవర్‌ సజీవదహనం

నెల్లూరు జిల్లా కందుకూరులో రోడ్డు ప్రమాదం జరిగింది. ఓగూరు సమీపంలో అతివేగంగా వెళ్తున్న పాలవ్యాను ప్రమాదవశాత్తు చింతచెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో పాలవ్యాను దగ్ధమవ్వగా.. డ్రైవర్‌ సజీవదహనమయ్యారు.

Updated : 02 Jun 2023 10:12 IST

ఓగూరు: నెల్లూరు జిల్లా కందుకూరులో రోడ్డు ప్రమాదం జరిగింది. ఓగూరు సమీపంలో అతివేగంగా వెళ్తున్న పాలవ్యాను ప్రమాదవశాత్తు చింతచెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో పాలవ్యాను దగ్ధమవ్వగా.. డ్రైవర్‌ సజీవదహనమయ్యారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని