ఇటు చేరికలు.. అటు ప్రచారం
మండల పరిధి విరువూరు, కృష్ణంరాజుపల్లె, కొండాయపాలెం, పంచాయతీల్లో తెదేపా మండల కన్వీనర్ చండ్రా మధుసూదన్రావు ఆధ్వర్యంలో గురువారం తెదేపా అభ్యర్థి కాకర్ల సురేష్ ప్రచారం నిర్వహించారు.
వరికుంటపాడు, న్యూస్టుడే: మండల పరిధి విరువూరు, కృష్ణంరాజుపల్లె, కొండాయపాలెం, పంచాయతీల్లో తెదేపా మండల కన్వీనర్ చండ్రా మధుసూదన్రావు ఆధ్వర్యంలో గురువారం తెదేపా అభ్యర్థి కాకర్ల సురేష్ ప్రచారం నిర్వహించారు. మహిళలు హారతులు ఇస్తూ ఆశీర్వదించారు. విరువూరులో ఉపసర్పంచి పాలకొల్లు భాస్కర్రెడ్డితోపాటు పలువురు వైకాపా నుంచి తెదేపాలో చేరారు. మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి, కృష్ణంరాజుపల్లె సర్పంచి పి. వెంకటనారాయణ, తెల్లగొర్ల వెంకటయ్య, ముజ్జే లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. దుత్తలూరు: మండలంలోని వెంగన్నపాలెం, తెడ్డుపాడు, తిమ్మాపురం, కొత్తపేటలలో గురువారం నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి ప్రచారం నిర్వహించారు. తెదేపా మండల కన్వీనర్ వెంకటరత్నం, గురవారెడ్డి, ఎంపీˆటీసీˆ మాదాల రామచంద్ర, గురవయ్యనాయుడు, రవీంద్రబాబు, మల్లికార్జున, నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉదయగిరి: తెదేపా రాష్ట్ర కార్యదర్శి మన్నేటి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో జి.చెరువుపల్లిలో గురువారం తెదేపా, జనసేన నాయకులు ఎన్నికల ప్రచారం చేశారు. రవీంద్ర, సురేంద్ర, ఓబుల్రెడ్డి, కిరణ్, కృష్ణ, ప్రవీణరాజు, నారాయణరాజు పాల్గొన్నారు. జలదంకి : కాకర్ల సురేష్ సోదరుడు కాకర్ల సునీల్, మరదలు సురేఖ తెదేపా మండల అధ్యక్షుడు పి.మధురెడ్డి ఆధ్వర్యంలో జలదంకిలో ప్రచారం చేశారు.
నేడు నిరాడంబరంగా నామినేషన్ వేస్తా: కృష్ణారెడ్డి
కావలి : నిరాడంబరంగా శుక్రవారం మధ్యాహ్నం నామినేషన్ వేయనున్నట్లు ఎన్డీఏ కావలి అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి వెల్లడించారు. గురువారం తెదేపా, జనసేన, భాజపా నాయకులతో కలసి విలేకర్ల సమావేశంలో ఈవిషయం వెల్లడించారు. తనతోపాటు కుమార్తె సంహిత డమ్మీ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నట్లు వెల్లడించారు. తెదేపా రాష్ట్ర కార్యదర్శులు మొగిలి కల్లయ్య, మలిశెట్టి వెంకటేశ్వర్లు, జిల్లా ఉపాధ్యక్షులు మన్నవ రవిచంద్ర, లీగల్సెల్ రాష్ట్ర కార్యదర్శి పోట్లూరి శ్రీనివాసులు, భాజపా నాయకులు గుండ్లపల్లి భరత్, బ్రహ్మానందం, జనసేన సాయి, దళిత నాయకులు జ్యోతి బాబురావు, అలేఖ్య, కిషోర్, తదితరులు పాల్గొన్నారు.
సుదర్శన నారసింహ యాగం
కందుకూరు పట్టణం : నియోజకవర్గ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావు దంపతులు గురువారం పట్టణంలోని తెదేపా కార్యాలయంలో సుదర్శన నారసింహ యాగం నిర్వహించారు. వేదమంత్రోచ్చారణల మధ్య పలు పూజలు చేశారు. ఉలవపాడుకు చెందిన పలువురు పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఇంటూరి సమక్షంలో పార్టీలో చేరారు. కార్యక్రమంలో తెదేపా నాయకులు డి. వెంకట్రావు, వలేటి నరసింహం పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇంటింటికీ ఇచ్చేందుకు ఇబ్బందేంటి జగన్!
[ 01-05-2024]
సామాజిక పింఛన్ల పంపిణీలో ప్రభుత్వ నిర్ణయం.. వృద్ధులకు ప్రాణ సంకటంగా మారింది. ఇంటింటికీ వెళ్లి ఇచ్చేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా.. ఉద్దేశపూర్వకంగా అవస్థలు పెట్టేందుకు కుట్ర పన్నింది. -
నేడు లోకేశ్ ‘యువగళం’
[ 01-05-2024]
నెల్లూరు నగరంలో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం బహిరంగ సభకు ఏర్పాట్లు ముమ్మరమయ్యాయి. -
తీరంలో.. రాజకీయ రాబందులు
[ 01-05-2024]
పెన్నమ్మ అధికార పక్షంలోని సామంతులకు ఆదాయ వనరులా మారింది. తీరంలోని 42వేల ఎకరాల్లో... నాలుగో వంతు ఆక్రమణకు గురైంది. -
అంపశయ్యపై.. అత్యవసర వైద్యం
[ 01-05-2024]
ఆసుపత్రులను ఆధునికీకరిస్తాం..వసతులు కల్పిస్తాం.. పేదలకు మెరుగైన వైద్యం అందిస్తాం: ఇవీ ముఖ్యమంత్రి జగన్ పలు సందర్భాల్లో చెప్పిన మాటలు. మెరుగైన వైద్యం సంగతేమో గానీ అత్యవసర వైద్యమే అందడం లేదు. -
ఎన్నికల బరిలో 129 మంది
[ 01-05-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో ప్రధాన ఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ పూర్తై.. జిల్లాలో ఎన్నికల బరిలో 129 మంది అభ్యర్థులు నిలిచినట్లు కలెక్టర్ ఎం.హరినారాయణన్ తెలిపారు. -
పథకాలు రద్దు.. కష్టాల పొద్దు
[ 01-05-2024]
అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమం పట్టలేదు.. భవన నిర్మాణ కార్మికులకు అందే పథకాలు నిలిచిపోయాయి.. ప్రస్తుత ప్రభుత్వంలో కార్మికుల జీవనం దుర్భరంగా మారింది. జీవనమే కష్టమైపోయిన వారిని పట్టించుకునే నాథుడే లేకుండా పోయారు.. -
విషాదం నింపిన ఈత సరదా.. ఇద్దరు యువకుల మృతి
[ 01-05-2024]
యువకుల ఈత సరదా ఆ కుటుంబంలో విషాదం నింపింది. పెన్నా నదిలో ఈతకు వెళ్లిన ఐదుగురు యువకుల్లో ఇద్దరు మృతిచెందారు. -
సౌర నీటి పథకాలకు వైకాపా గ్రహణం
[ 01-05-2024]
మండలంలో పెద్దనాగంపల్లి, బోడసిద్ధాయపల్లి ఎస్టీకాలనీ, గోనువారిపల్లి, చింతోడు, నాగరాజుపల్లి ఎస్టీకాలనీ, రంగనాయుడుపల్లి ఎస్టీకాలనీ, వడ్లవారిపల్లి, నెమళ్లదిన్నె ఎస్టీకాలనీ, దేవమ్మచెరవు ఎస్టీకాలనీల్లో సౌరవిద్యుత్తు ఆధారంగా పనిచేసే నీటిపథకాలను కేంద్రప్రభుత్వం ఏర్పాటు చేసింది. -
జగజ్జంత్రి.. క్రీడలకు ఉరి
[ 01-05-2024]
పల్లెల్లో ప్రతిభావంతులైన క్రీడాకారులపై జగన్ ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరించింది. వసతులు కల్పించకపోగా గత తెదేపా ప్రభుత్వంలో చేపట్టిన పనులు నిలిపేసింది. నియోజకవర్గ కేంద్రాల్లో ప్రారంభించిన స్టేడియాల పనులు చేసిన గుత్తేదారులకు బిల్లులు ఆపేసింది. -
జగనన్న ఆసుపత్రి ఏదీ?
[ 01-05-2024]
తీరప్రాంత ప్రజల ఆరోగ్య భద్రతపై ప్రభుత్వానికి శ్రద్ధ కరవైంది. ఆసుపత్రి కట్టిస్తామని భారీగా నిధులు కేటాయించి ఊరించారు. ఐదేళ్లయినా అడుగులు పడకపోవడంపై జగనన్నా మా ఆరోగ్య పరిస్థితి ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. -
దుర్మార్గ పాలనకు చరమగీతం పాడదాం: తెదేపా
[ 01-05-2024]
రాష్ట్రంలో దుర్మార్గ పాలనకు చరమగీతం పాడుదామని తెదేపా నాయకులు పిలుపునిచ్చారు. మంగళవారం కావలి, కందుకూరు, ఉదయగిరి నియోజకవర్గాల్లో పోటీలో ఉన్న అభ్యర్థులు ప్రచారం చేశారు. -
పండుటాకుల ఉసురు పోసుకుంటున్నారు!
[ 01-05-2024]
మే, జూన్ ఫించన్ నగదును వారి ఖాతాల్లో జమ చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో పింఛన్ల సొమ్ము తీసుకునేందుకు కష్టాలు తప్పేలా లేదు. ఉలవపాడు మండలంలో మొత్తం 8603మందిలో 2147మందికి ఇళ్ల వద్దకు వెళ్లి ఇవ్వాలి. -
నేడు రాష్ట్రాభివృద్ధిపై చర్చాగోష్ఠి
[ 01-05-2024]
సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో నెల్లూరులో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై చర్చాగోష్ఠి నిర్వహించనున్నట్లు సంయుక్త కార్యదర్శి వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ప్రకటనలో తెలిపారు. -
కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నపై కేసు నమోదు
[ 01-05-2024]
కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వీరేంద్రబాబు తెలిపారు. ఎస్సై వివరాల మేరకు.. కొత్తూరులో ఎన్నికల ప్రచారంలో ప్రసన్న.. -
నోటాకు ఓటు వేయాలని వైకాపా నాయకుడి ప్రచారం
[ 01-05-2024]
మండల పరిధిలోని పడమటి కంభంపాడు గ్రామంలో వైకాపా సీˆనియర్ నేత, ఉప సర్పంచి దుగ్గిరెడ్డి రత్నారెడ్డి నోటాకు ఓటు వేయమని మంగళవారం ఇంటింటా ప్రచారం చేశారు. -
కాంగ్రెస్తోనే దేశానికి మేలు: కొప్పుల రాజు
[ 01-05-2024]
కాంగ్రెస్తోనే దేశానికి మేలు జరుగుతుందని ఆ పార్టీ నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థ్ధి కొప్పుల రాజు పేర్కొన్నారు. మంగళవారం పట్టణంలోని ట్రంకురోడ్డులో ప్రదర్శన నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రపంచం ఇలా ఎందుకు ఉండలేకపోతోంది..!: ఆనంద్ మహీంద్రా
-
మరో ‘బాహుబలి’ వచ్చేస్తోంది.. క్రేజీ అప్డేట్ ఇచ్చిన రాజమౌళి
-
నిజమే.. ఆర్థిక సవాళ్లు ఎదుర్కొంటున్నాం : చైనా
-
ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్.. గెలాక్సీ ఎస్23పై ₹20వేలు డిస్కౌంట్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (01/05/24)
-
సత్తా చాటిన ‘పొలిమేర 2’, ‘ఉస్తాద్’.. ఉత్తమ నటుడిగా నవీన్ చంద్ర