logo

ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలన

నాగిరెడ్డిపేట మండలంలో ఉన్న రెండు ప్రాథమిక సహకార సంఘాల పరిధిలో గల కొనుగోలు కేంద్రాలను జిల్లా అదనపు పాలనాధికారి చంద్రమోహన్ మంగళవారం తనిఖీ చేశారు.

Published : 30 Apr 2024 19:03 IST

నాగిరెడ్డిపేట: నాగిరెడ్డిపేట మండలంలో ఉన్న రెండు ప్రాథమిక సహకార సంఘాల పరిధిలో గల కొనుగోలు కేంద్రాలను జిల్లా అదనపు పాలనాధికారి చంద్రమోహన్ మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ.. వరి ధాన్యం తేమ శాతాన్ని పరిశీలించి కొనుగోలు వేగం పెంచాలని, కొనుగోలు కేంద్రాల్లో ఎక్కువ రోజులు ఉండకుండా చూడాలని సొసైటీ సిబ్బందికి సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని