14 కిలోల కణితి తొలగింపు
కొరాపుట్లో షాహిద్ లక్ష్మణ్ నాయక్ ఆసుపత్రిలో బుధవారం సాయంత్రం జరిగిన శస్త్రచికిత్సలో ఓ మహిళ పొట్టలో 14 కిలోల కణితిని తొలగించారు
తొలగించిన కణితిని చూపిస్తున్న వైద్యులు
జయపురం, న్యూస్టుడే: కొరాపుట్లో షాహిద్ లక్ష్మణ్ నాయక్ ఆసుపత్రిలో బుధవారం సాయంత్రం జరిగిన శస్త్రచికిత్సలో ఓ మహిళ పొట్టలో 14 కిలోల కణితిని తొలగించారు. డా.గోపాల్ నాయక్ నేతృత్వంలో, సర్జన్ డా.బాసుదేవ్ మరాండి, నర్సుల సహకారంతో దాదాపు గంటన్నర పాటు శస్త్రచికిత్స జరిగింది. రాయగడ జిల్లా, కాశీపూర్ సమితిలోని గుల్మిజోలా గ్రామానికి చెందిన సత్యబతి కడుపు నొప్పితో ఆసుపత్రిలో చేరిందని, ప్రసూతి, గైనకాలజీ విభాగం డా.జగదీశ్చంద్ర బెహరా పరీక్షలు చేయగా అండాశయంలో కణితి పెరుగుతున్నట్లు గుర్తించి, తొలగించినట్లు వెల్లడించారు. ప్రస్తుతం పరిస్థితి బాగానే ఉందని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాష్ట్రానికి నా హయాంలో రూ.మూడున్నర లక్షల కోట్ల సాయం
[ 07-05-2024]
తాను ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒడిశా రాష్ట్రానికి రూ.మూడున్నర లక్షల కోట్లు సాయంగా అందించినట్లు నరేంద్రమోదీ వివరించారు. అంతకు ముందు మన్మోహన్ సింగ్ హయాంలో రూ. లక్ష కోట్లే ఇచ్చారని పేర్కొన్నారు. -
సంకల్ప సిద్ధి భాజపా ధ్యేయం
[ 07-05-2024]
సంకల్ప సిద్ధి భాజపా ధ్యేయమని, చెప్పింది చేయడానికి కట్టుబడి ఉంటుందని, ప్రధాని నరేంద్రమోదీ మాట తప్పరని, అందుకు ఆయన గ్యారంటీని ప్రజలు విశ్వసిస్తున్నారని భాజపా కేంద్రశాఖ అధ్యక్షుడు జె.పి.నడ్డా చెప్పారు. -
పగటి కలలు కంటున్న భాజపా: సీఎం
[ 07-05-2024]
విపక్షంలో ఉన్న భాజపా అధికారంలోకి రావాలని కలలు కంటోందని, ఇది నెరవేరదని, రాష్ట్ర ప్రజలు బిజదను మళ్లీ ఆదరిస్తారని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ చెప్పారు. -
కొరాపుట్ ఎవరికి సొంతం?
[ 07-05-2024]
కొరాపుట్, రాయగడ జిల్లాల్లో ప్రతిష్ఠాత్మక కొరాపుట్ లోక్సభ స్థానంలో విజయంపై అందరి దృష్టి పడింది. ఇక్కడ కాంగ్రెస్, బిజద, భాజపాల మధ్య తీవ్ర పోటీ నెలకొనే అవకాశం ఉండగా, విజయం ఎవరిదో అన్న ఉత్కంఠ నెలకొంది. -
ప్రచారం జోరు
[ 07-05-2024]
సాధారణ ఎన్నికల పోలింగు తేదీ దగ్గరపడుతుండగా, బరిలో ఉన్న అభ్యర్థులు ఓటర్లకు దగ్గరయ్యేందుకు ప్రచారం జోరును మరింత పెంచారు. -
భాజపా సీఎం ఎవరన్నది ప్రజలు నిర్ణయిస్తారు
[ 07-05-2024]
రాష్ట్రంలో భాజపా అధికారానికి వస్తుందని, సీఎం ఎవర్నది ప్రజలు నిర్ణయిస్తారని కేంద్రమంత్రి, సంబల్పూర్ లోక్సభ అభ్యర్థి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. -
భువనేశ్వర్లో దిగలేకపోయిన సీఎం హెలికాప్టరు
[ 07-05-2024]
ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సోమవారం ఉదయం 10.30 గంటలకు భవానీపాట్నా, ఖరియర్లలో ఎన్నికల ప్రచారానికి వెళ్లి మధ్యాహ్నం 3 గంటలకు భువనేశ్వర్ బయలుదేరిన... -
ప్రచారానికి ‘సినీ గ్లామర్’
[ 07-05-2024]
విజయం కోసం సర్వశక్తులు ఒడ్డుతున్న గోపాల్పూర్ బిజద అభ్యర్థి బిక్రం పండా సోమవారం సినీతారలతో కలిసి రోడ్షో, పాదయాత్రలు నిర్వహించారు. -
నేడు నాలుగో విడతకు నోటిఫికేషన్
[ 07-05-2024]
రాష్ట్రంలో నాలుగు విడతల్లో పోలింగ్ జరగనుంది. తుది విడతగా జూన్ 1న మయూర్భంజ్, జాజ్పూర్, జగత్సింగ్పూర్, భద్రక్, బాలేశ్వర్, కేంద్రపడ లోక్సభ స్థానాలు, వాటి పరిధుల్లోని 42 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
మీరు పెద్ద రాజకీయ యుద్ధాన్ని ఎదుర్కోనున్నారు.. జనసేనకు మద్దతు ప్రకటించిన నాని
-
నా జీవితాన్ని మార్చింది.. ‘ఆర్య’పై అల్లు అర్జున్ పోస్ట్
-
నెల క్రితం ప్రమోషన్.. ఇప్పుడు లేఆఫ్.. టెస్లాలో భారత టెకీ ఆవేదన!
-
పవన్ను గెలిపించండి.. అన్నయ్యగా అండగా ఉంటాడు: చిరంజీవి
-
‘దయచేసి మా దేశానికి రండి’.. భారతీయులను వేడుకుంటున్న మాల్దీవులు
-
రూ.10వేల లంచం కేసును లాగితే.. బయటపడిన నోట్ల గుట్టలు..!