అబ్కారీ గోదాంలో మంటలు
కటక్లో మంగళవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఉదయం ఈ ఘటన జరగడంతో ప్రాణనష్టం జరగలేదు.
అగ్నిప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలిస్తున్న మేయర్ సుభాష్ సింగ్ తదితరులు
కటక్, న్యూస్టుడే: కటక్లో మంగళవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఉదయం ఈ ఘటన జరగడంతో ప్రాణనష్టం జరగలేదు. పోలీసులు అందించిన వివరాల ప్రకారం.. సబ్ రిజిస్టర్ కార్యాలయం పక్కన ఉన్న అబ్కారీ శాఖ గోదాం ఉంది. దాడుల్లో దొరికిన మద్యం, నాటుసారా, గంజాయి, స్పిరిట్ ఇందులో ఉంచుతారు. గోదాంకు ఆనుకుని ఉన్న చిన్న హోటల్లో గ్యాస్ సిలిండర్ పేలడంతో అగ్ని గోదాంకు వ్యాపించింది. స్పిరిట్, మద్యం ఉండడంతో మంటలు తీవ్రంగా ఎగిసి పడ్డాయి. దీంతో చుట్టుపక్కల నివాసితులు భయాందోళనకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు అదుపు చేశారు. ఉదయం 10 గంటల తర్వాత సమీపంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయానికి వందలాదిమంది వస్తుంటారు. ప్రమాదం ఏడు గంటలకు జరగడంతో ప్రాణాపాయం తప్పిందని పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న కటక్ మేయర్ ఇతర అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని సమీక్షించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేంద్రీయ విద్యాలయ కమిషనర్కు వినతి
[ 07-05-2024]
జియఫరం పట్టణంలో ప్రతిష్ఠాత్మకమైన కేంద్రీయ విశ్వవిద్యాలయం నిర్మాణానికి సంబంధించి దిల్లీ కేవీ కమిషనర్ సర్దార్ సింగ్ చౌహాన్కు వినతి ప్రతం అందించారు. -
జవాన్ల కాల్పుల్లో యువకుడికి గాయాలు
[ 07-05-2024]
జిల్లాలోని రాయ్ఘర్ సమితి హతిగావ్ పంచాయతీ లాపిచేడ గ్రామంలో సీఆర్పీఎఫ్ జవాన్లు కాల్పులు జరిపారు. -
రాష్ట్రానికి నా హయాంలో రూ.మూడున్నర లక్షల కోట్ల సాయం
[ 07-05-2024]
తాను ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒడిశా రాష్ట్రానికి రూ.మూడున్నర లక్షల కోట్లు సాయంగా అందించినట్లు నరేంద్రమోదీ వివరించారు. అంతకు ముందు మన్మోహన్ సింగ్ హయాంలో రూ. లక్ష కోట్లే ఇచ్చారని పేర్కొన్నారు. -
సంకల్ప సిద్ధి భాజపా ధ్యేయం
[ 07-05-2024]
సంకల్ప సిద్ధి భాజపా ధ్యేయమని, చెప్పింది చేయడానికి కట్టుబడి ఉంటుందని, ప్రధాని నరేంద్రమోదీ మాట తప్పరని, అందుకు ఆయన గ్యారంటీని ప్రజలు విశ్వసిస్తున్నారని భాజపా కేంద్రశాఖ అధ్యక్షుడు జె.పి.నడ్డా చెప్పారు. -
పగటి కలలు కంటున్న భాజపా: సీఎం
[ 07-05-2024]
విపక్షంలో ఉన్న భాజపా అధికారంలోకి రావాలని కలలు కంటోందని, ఇది నెరవేరదని, రాష్ట్ర ప్రజలు బిజదను మళ్లీ ఆదరిస్తారని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ చెప్పారు. -
కొరాపుట్ ఎవరికి సొంతం?
[ 07-05-2024]
కొరాపుట్, రాయగడ జిల్లాల్లో ప్రతిష్ఠాత్మక కొరాపుట్ లోక్సభ స్థానంలో విజయంపై అందరి దృష్టి పడింది. ఇక్కడ కాంగ్రెస్, బిజద, భాజపాల మధ్య తీవ్ర పోటీ నెలకొనే అవకాశం ఉండగా, విజయం ఎవరిదో అన్న ఉత్కంఠ నెలకొంది. -
ప్రచారం జోరు
[ 07-05-2024]
సాధారణ ఎన్నికల పోలింగు తేదీ దగ్గరపడుతుండగా, బరిలో ఉన్న అభ్యర్థులు ఓటర్లకు దగ్గరయ్యేందుకు ప్రచారం జోరును మరింత పెంచారు. -
భాజపా సీఎం ఎవరన్నది ప్రజలు నిర్ణయిస్తారు
[ 07-05-2024]
రాష్ట్రంలో భాజపా అధికారానికి వస్తుందని, సీఎం ఎవర్నది ప్రజలు నిర్ణయిస్తారని కేంద్రమంత్రి, సంబల్పూర్ లోక్సభ అభ్యర్థి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. -
భువనేశ్వర్లో దిగలేకపోయిన సీఎం హెలికాప్టరు
[ 07-05-2024]
ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సోమవారం ఉదయం 10.30 గంటలకు భవానీపాట్నా, ఖరియర్లలో ఎన్నికల ప్రచారానికి వెళ్లి మధ్యాహ్నం 3 గంటలకు భువనేశ్వర్ బయలుదేరిన... -
ప్రచారానికి ‘సినీ గ్లామర్’
[ 07-05-2024]
విజయం కోసం సర్వశక్తులు ఒడ్డుతున్న గోపాల్పూర్ బిజద అభ్యర్థి బిక్రం పండా సోమవారం సినీతారలతో కలిసి రోడ్షో, పాదయాత్రలు నిర్వహించారు. -
నేడు నాలుగో విడతకు నోటిఫికేషన్
[ 07-05-2024]
రాష్ట్రంలో నాలుగు విడతల్లో పోలింగ్ జరగనుంది. తుది విడతగా జూన్ 1న మయూర్భంజ్, జాజ్పూర్, జగత్సింగ్పూర్, భద్రక్, బాలేశ్వర్, కేంద్రపడ లోక్సభ స్థానాలు, వాటి పరిధుల్లోని 42 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!
-
ఏపీలో మరో ఇద్దరు పోలీసు అధికారులపై ఈసీ బదిలీ వేటు
-
25వేల ఉద్యోగాల రద్దు.. స్టే విధించిన సుప్రీంకోర్టు
-
ఒక్క రోజులో రూ.800 కోట్ల నష్టం.. ఝున్ఝున్వాలా కుటుంబానికి టైటాన్ షాక్..!
-
ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షం.. పిడుగుపాటుకు ఇద్దరి మృతి
-
టీ20 ప్రపంచకప్.. టీమ్ఇండియా జెర్సీ ధరెంతో తెలుసా?