వారధి కట్టి.. ఓటు అడగండి
వారధి కట్టి ఓట్లు అడగాలని కంజసరి గ్రామస్థులు అంటున్నారు. బిసంకటక్ నియోజకవర్గం కల్యాణ్ సింగుపూర్ సమితి సింగారి పంచాయతీలోని కంజసరి గ్రామం నాగావళి నదికి అవతల ఉంది.
కర్ర వంతెనపై రాకపోకలు చేస్తున్న గ్రామస్థులు
రాయగడ గ్రామీణం, న్యూస్టుడే: వారధి కట్టి ఓట్లు అడగాలని కంజసరి గ్రామస్థులు అంటున్నారు. బిసంకటక్ నియోజకవర్గం కల్యాణ్ సింగుపూర్ సమితి సింగారి పంచాయతీలోని కంజసరి గ్రామం నాగావళి నదికి అవతల ఉంది. గ్రామస్థులు ఏదైనా అవసరం నిమిత్తం నది దాటవలసిన పరిస్థితి. అందుకోసం వేసవి సమయంలో కర్రలతో వంతెన నిర్మించుకుని పంచాయతీకి రాకపోకలు సాగిస్తుంటారు. వర్షాకాలంలో నదిలో నీటి ప్రవాహం పెరిగి వంతెన విరిగిపోతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మళ్లీ వేసవిలోనే వంతెన నిర్మాణం చేసుకుంటారు. రాష్ట్ర న్యాయశాఖ మంత్రి గత పదేళ్లుగా ఈ నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నా ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని వారు ఆరోపిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఓట్లు అడగడానికి నాయకులు వస్తారు తప్ప తమ సమస్య ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోయారు. పలుమార్లు సమితి సమావేశంలో ప్రస్తావించినా ఫలితం లేకపోవడంతో వారధి నిర్మిస్తేనే ఓట్లు వేస్తామని, లేని పక్షంలో ఎన్నికలు బహిష్కరిస్తామని గ్రామస్థులు హెచ్చరిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కలహండి... ఎవరిదో విజయమండీ ?
[ 30-04-2024]
పశ్చిమ ఒడిశాలోని కలహండి లోక్సభ స్థానంలో విజేత ఎవరు? ఓటర్లు ఈసారి ఎవరికి పట్టం కడతారు? అన్నదిప్పుడు చర్చనీయాంశంగా మారింది. బిజద, భాజపా, కాంగ్రెస్ నాయకత్వాలు ఈసారి కొత్త అభ్యర్థులకు అవకాశమిచ్చాయి. విజయానికి ఇక్కడ కొన్ని కులాలు నిర్ణయాత్మకమవుతున్నాయి. -
నేడు నవీన్ నామినేషన్
[ 30-04-2024]
ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మంగళవారం గంజాం జిల్లాలోని హింజిలి అసెంబ్లీ స్థానానికి నామినేషన్ దాఖలు చేయనున్నారు. -
సంబల్పూర్ నుంచి నాగేంద్ర... కటక్కు సురేష్
[ 30-04-2024]
సంబల్పూర్ మాజీ ఎంపీ నాగేంద్ర ప్రధాన్ ఈసారి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీకి సిద్ధమవుతున్నారు. కటక్ నుంచి సురేష్ మహాపాత్ర్ బరిలో దిగారు. -
పోటీకి నిలిచిన రోజు కూలీ, రాజ మేస్త్రీ
[ 30-04-2024]
గంజాం జిల్లా అస్కా లోక్సభ నియోజకవర్గం పరిధిలోని భంజనగర్, అస్కా అసెంబ్లీ స్థానాలకు సీపీఐ (ఎంఎల్) రెడ్స్టార్ తరపున రోజు కూలీ, మరో రాజ మేస్త్రీ సోమవారం నామినేషన్లు దాఖలు చేశారు. -
వర్ష బీభత్సం
[ 30-04-2024]
కొరాపుట్ జిల్లాలో సోమవారం మధ్యాహ్నం పెనుగాలులతో కూడిన భారీ వర్షం తీవ్ర నష్టాల్ని మిగిల్చింది. -
దక్షిణంలోనూ కమల వికాసం
[ 30-04-2024]
రాష్ట్రంలో రెండున్నర దశాబ్దాల బిజద పాలన చూసిన ప్రజలకు ఆ పార్టీపై వ్యతిరేకత ఉందని, భాజపాకు ఈసారి అవకాశం ఇవ్వాలన్న ధ్యేయంతో ఉన్నారని భాజపా కేంద్రశాఖ అధ్యక్షుడు జె.పి.నడ్డా పేర్కొన్నారు. -
నిన్న నువ్వా, నేనా... నేడు నువ్వే నేను
[ 30-04-2024]
‘మేమిద్దరం ఈసారి సహోదరులం’ చేతులు కలిపిన ఇద్దరం బిజద లెక్క తేలుస్తాం, ప్రజలకు అండగా ఉంటాం. ఈ ప్రాంతాభివృద్ధికి కలసిమెలసి పని చేస్తాం’ అంటూ బ్రహ్మపుర భాజపా లోక్సభ అభ్యర్థి ప్రదీప్కుమార్ పాణిగ్రహి, గోపాల్పూర్ అసెంబ్లీ బరిలో ఉన్న బిభూతి భూషణ్ జెనా ప్రచారం చేస్తున్నారు. -
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం
[ 30-04-2024]
బ్రహ్మపురలోని పురాతన సిటీ హైస్కూల్లో 1971 సంవత్సరం మెట్రిక్యులేషన్ బ్యాచ్ పూర్వ విద్యార్థుల సంఘం ఆత్మీయ సమావేశం ఆదివారం రాత్రి ఉత్సాహంగా జరిగింది. -
ఎన్నికల నిబంధన ఉల్లంఘన..
[ 30-04-2024]
గజపతి జిల్లాలో ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణలు ప్రక్రియ ముగియకముందే ముఖ్యమంత్రి చిత్రాలతో పాటు రాష్ట్ర పథకాల ప్రచార హోర్డింగులు దర్శనమిస్తున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఆ అపోహ కారణంగానే నాకు దక్షిణాదిలో అవకాశాలు తగ్గాయి: ఇలియానా
-
5 రోజుల్లో రూ.3 లక్షల కోట్లు ఎగసిన మస్క్ సంపద
-
పన్నూపై హత్యాయత్నం.. వాషింగ్టన్ పోస్టు కథనంపై భారత్ ఘాటు స్పందన
-
కేసీఆర్ను చూస్తే గోబెల్స్ మళ్లీ పుట్టాడనిపిస్తోంది : సీఎం రేవంత్
-
సునీల్ నరైన్ను టీమ్ మీటింగ్లకు రావొద్దనే వాడిని: శ్రేయస్ అయ్యర్
-
‘పాకిస్థాన్కు చెప్పిన తర్వాతే..’: బాలాకోట్ దాడులపై మోదీ కీలక వ్యాఖ్యలు