logo

అభివృద్ధి పనులపై వీక్షణ సమావేశం

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ, సీసీఎల్‌ఏ సాయిప్రసాద్‌... అమరావతి నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, సంయుక్త కలెక్టర్లతో గురువారం వేర్వేరుగా వీక్షణ సమావేశం నిర్వహించారు. రెవెన్యూ దస్త్రాల స్వచ్ఛీకరణ,

Published : 20 May 2022 02:02 IST

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ, సీసీఎల్‌ఏ సాయిప్రసాద్‌... అమరావతి నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, సంయుక్త కలెక్టర్లతో గురువారం వేర్వేరుగా వీక్షణ సమావేశం నిర్వహించారు. రెవెన్యూ దస్త్రాల స్వచ్ఛీకరణ, భూ రీసర్వేపై సీసీఎల్‌ఏ; అభివృద్ధి పనుల ప్రగతిపై సీఎస్‌ సమీక్షించారు. జిల్లా నుంచి కలెక్టర్‌ దినేష్‌కుమార్, జేసీ అభిషిక్త్‌ కిషోర్, డీఆర్వో పులి శ్రీనివాసులు, ఎస్‌డీసీ శ్రీదేవి పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని