సమస్యలు పరిష్కరించండి
లోక్సభ ఎన్నికలకు కేవలం ఒక్కరోజు మాత్రమే గడువు ఉంది. అన్నానగర్లోని ‘ఫెడరేషన్ ఆఫ్ అన్నానగర్ రెసిడెంట్్స అసోసియేషన్స్’ (ఎఫ్ఏఎన్ఆర్ఏ) తమ డిమాండ్లను సెంట్రల్ చెన్నై లోక్సభ అభ్యర్థుల ముందుంచారు.
పార్టీ అభ్యర్థులకు అన్నానగర్ వాసుల వినతి
ఓట్టేరి నల్లా
వడపళని, న్యూస్టుడే: లోక్సభ ఎన్నికలకు కేవలం ఒక్కరోజు మాత్రమే గడువు ఉంది. అన్నానగర్లోని ‘ఫెడరేషన్ ఆఫ్ అన్నానగర్ రెసిడెంట్్స అసోసియేషన్స్’ (ఎఫ్ఏఎన్ఆర్ఏ) తమ డిమాండ్లను సెంట్రల్ చెన్నై లోక్సభ అభ్యర్థుల ముందుంచారు. తమ ప్రాంతంలోని కొన్ని సమస్యలకు పరిష్కారం చూపాలని కోరారు. 10.5 కి.మీ. పొడవున్న ఒట్టేరి నల్లా శుభ్రతా పనులు చేసి మురుగు సవ్యంగా సాగేలా చూడాలని కోరారు. డీఎంకే అభ్యర్థి దయానిధిమారన్, భాజపా అభ్యర్థి వినోజ్ పి.సెల్వాన్ని త్వరగా పనులు పూర్తి చేయాలని వేడుకున్నారు.
పరిస్థితి అధ్వానం..
1978 నుంచి కాలువలో నీరు పొంగి పొర్లుతోంది. కొంతకాలంగా పరిస్థితి మరింత అధ్వానంగా మారిందని, 2013 డిసెంబరులో కురిసిన వర్షాలకు నడుము లోతు నీళ్లలో తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందని సంఘ సభ్యురాలు వి.సంధ్య విన్నవించారు. అయపాక్కం, అంబత్తూరు, కొలత్తూరు, విల్లివాక్కం నుంచి మురుగు ఒట్టేరి నల్లాలోకి చేరుకుంటోంది. ఇక్కడ ఇప్పటికే ఆక్రమణలు పెరిగిపోయాయి. వర్షాల సమయంలో అన్నానగర్లోని 1, 3, 6 అవెన్యూలోకి వరదనీరు ప్రవేశిస్తుంది. ఇళ్లలోని ఏసీలు, ఇతర గృహోపకరణాలు పాడవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
పునర్నిర్మాణమే మార్గం..
న్యూ ఆవడి రోడ్డులో(పాడి పైవంతెన నుంచి 3వ అవెన్యూ డైవర్షన్ ఛానెల్ నుంచి కూవం వరకు), 5వ అవెన్యూ (ఓట్టేరి నల్లా నుంచి కూవం వరకు) మురుగు నీటి కాలువలను శుభ్రం చేసి పునర్నిర్మాణం జరపాలని ప్రభుత్వానికి విన్నవించారు. 3వ అవెన్యూ డైవర్షన్ ఛానెల్ వద్ద పూడికతీత పనులు చేపట్టి, మురుగు తొలగించడానికి అక్కడక్కడా మ్యాన్హోల్స్ ఏర్పాటు చేయాలని ‘ఎస్’ బ్లాకు నివాసి సుకుమార్ అన్నారు. వాటితో పాటు అన్నానగర్ 30 అడుగుల రోడ్డులోని ‘ఎల్ నుంచి జడ్’ వరకు ఉన్న బ్లాకుల్లో కొత్తగా మురుగునీటి లైన్లు నిర్మించాలన్నారు. తమ సంఘంలో 20వేలకుపైగా ఓటర్లున్నారని, వరదల నుంచి విముక్తి కలగడానికి ఓట్టేరి నల్లా పునరుద్ధరణ ఒక్కడే మార్గమని సంధ్య ఎంపీ అభ్యర్థులకు విన్నవించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హోటల్ టమోటా సాస్లో పురుగులు
[ 30-04-2024]
నీలగిరి జిల్లా కున్నూర్లోని ఓ ప్రైవేట్ హోటల్లో సప్లై చేసిన టమోటా సాస్లో పురుగులు ఉండటం చూసి నటుడు విజయ్ విశ్వ దిగ్భ్రాంతి చెందారు. -
సముద్రగర్భంలోకి కార్బన్ డయాక్సైడ్
[ 30-04-2024]
భూమిపై పేరుకుపోతున్న కార్బన్ డయాక్సైడ్ (ద్ని2) ముప్పు నుంచి తప్పించుకునే దారులపై ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు సాగుతున్నాయి. ఇప్పటికే పలు దేశాలు భిన్న మార్గాల్లో అన్వేషిస్తుండగా..ఐఐటీ మద్రాస్ ఓ పరిష్కారంతో ముందుకొచ్చింది. -
ఉత్తర తమిళనాడులో 1న తీవ్రమైన వేడి గాలులు
[ 30-04-2024]
ఉత్తర తమిళనాడులో బుధవారం అత్యంత తీవ్రమైన వేడి గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ పరిశోధన కేంద్రం హెచ్చరించింది. -
ప్రకాశ్రాజ్కు అంబేడ్కర్ చుడర్ అవార్డు: వీసీకే
[ 30-04-2024]
ప్రముఖ నటుడు ప్రకాశ్రాజ్కు 2024 ఏడాదికి అంబేడ్కర్ చుడర్ అవార్డు ఇవ్వనున్నట్లు వీసీకే అధ్యక్షుడు తిరుమాళన్ తెలిపారు. -
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్నెట్ సౌకర్యం
[ 30-04-2024]
విద్యాశాఖ ఆధ్వర్యంలోని సమగ్ర శిక్ష సమీకృత పథకం (ఇంటిగ్రేటడ్ స్కీం) కింద చెన్నై నగరంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్నెట్ సౌకర్యం కల్పించనున్నారు -
కుటుంబ సమేతంగా కొడైకెనాల్కు సీఎం
[ 30-04-2024]
ముఖ్యమంత్రి స్టాలిన్ ఐదు రోజుల వ్యక్తిగత పర్యటన నిమిత్తం కుటుంబ సమేతంగా కొడైకెనాల్కు వెళ్లారు. లోక్సభ ఎన్నికల సందర్భంగా రాష్ట్రం, పుదుచ్చేరిలోని 40 నియోజకవర్గాల్లోనూ ముఖ్యమంత్రి సుడిగాలి పర్యటనతో ప్రచారం చేసిన విషయం తెలిసిందే. -
మరో స్వచ్ఛంద సంస్థ ప్రారంభించిన లారెన్స్
[ 30-04-2024]
నృత్యదర్శకుడు, నటుడు రాఘవ లారెన్స్ పలు స్వచ్ఛంద సంస్థలు నెలకొల్పి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ‘మాట్రం’ అనే సంస్థనూ ఏర్పాటు చేశారు. దాని ద్వారా నిస్సహాయకులకు సాయం అందించనున్నట్టు ప్రకటించారు. -
పెళ్లి చేసుకోలేదని మహిళపై హత్యాయత్నం
[ 30-04-2024]
విరుదునగర్ జిల్లా రాజపాళయానికి చెందిన పెరుమాళ్సామి, జ్యోతి భార్యాభర్తలు. వీరికి ముగ్గురు కుమార్తెలున్నారు. మూడో కుమార్తె పాండిసెల్వి వస్త్ర దుకాణంలో పని చేస్తోంది. -
రీ రిలీజ్కు సిద్ధంగా విజయ్ సేతుపతి సినిమాలు
[ 30-04-2024]
కోలీవుడ్లో ప్రస్తుతం రీ రిలీజ్ల ట్రెండ్ నడుస్తోంది. ‘వారణం ఆయిరం’, ‘వేట్టైయాడు విళైయాడు’, ‘3’, ‘విణ్ణైతాండి వరువాయా’ తదితర చిత్రాలు విజయవంతంగా ప్రదర్శితమవుతున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
విడాకులు తీసుకున్న కుమార్తెను ఘనంగా ఇంటికి ఆహ్వానించిన తండ్రి
-
ఓటీటీలో సిద్ధార్థ్ రాయ్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
వరుణుడి అడ్డంకి.. బంగ్లాదేశ్పై భారత్ విజయం
-
ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్.. గెలాక్సీ ఎస్23పై ₹20వేలు డిస్కౌంట్
-
మరో ‘బాహుబలి’ వచ్చేస్తోంది.. క్రేజీ అప్డేట్ ఇచ్చిన రాజమౌళి