logo

గంటేడకు పతంజలి పురస్కారం

పార్వతీపురానికి చెందిన ప్రముఖ కథా రచయిత, కవి గంటేడ గౌరునాయుడుకు పతంజలి స్మారక పురస్కారం దక్కింది.

Updated : 30 Mar 2023 02:35 IST

సత్కారం పొందిన గౌరునాయుడు

గంటస్తంభం, పార్వతీపురం న్యూస్‌టుడే: పార్వతీపురానికి చెందిన ప్రముఖ కథా రచయిత, కవి గంటేడ గౌరునాయుడుకు పతంజలి స్మారక పురస్కారం దక్కింది. బుధవారం విజయనగరం కంటోన్మెంట్‌లో పతంజలి సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో పురస్కార ప్రదాన సభ నిర్వహించారు. వేదిక అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ, రచయిత అట్టాడ అప్పలనాయుడు, పతంజలి సతీమణి ప్రమీల తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి రాష్ట్ర ప్రెస్‌ అకాడమీ మాజీ ఛైర్మన్‌ ఎ.సత్యారావు, కవులు, సాహితీ సంస్థల నిర్వాహకులు మంచిపల్లి శ్రీరాములు, చందనపల్లి గోపాలరావు, రవీంద్రనాథ్‌, బెహరా ఉమామహేశ్వరరావు,మల్లిపురం జగదీశ్వరరావు తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు