గంటేడకు పతంజలి పురస్కారం
పార్వతీపురానికి చెందిన ప్రముఖ కథా రచయిత, కవి గంటేడ గౌరునాయుడుకు పతంజలి స్మారక పురస్కారం దక్కింది.
సత్కారం పొందిన గౌరునాయుడు
గంటస్తంభం, పార్వతీపురం న్యూస్టుడే: పార్వతీపురానికి చెందిన ప్రముఖ కథా రచయిత, కవి గంటేడ గౌరునాయుడుకు పతంజలి స్మారక పురస్కారం దక్కింది. బుధవారం విజయనగరం కంటోన్మెంట్లో పతంజలి సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో పురస్కార ప్రదాన సభ నిర్వహించారు. వేదిక అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ, రచయిత అట్టాడ అప్పలనాయుడు, పతంజలి సతీమణి ప్రమీల తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి రాష్ట్ర ప్రెస్ అకాడమీ మాజీ ఛైర్మన్ ఎ.సత్యారావు, కవులు, సాహితీ సంస్థల నిర్వాహకులు మంచిపల్లి శ్రీరాములు, చందనపల్లి గోపాలరావు, రవీంద్రనాథ్, బెహరా ఉమామహేశ్వరరావు,మల్లిపురం జగదీశ్వరరావు తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చర్చ జరపకుండా సమావేశం ముగింపు
[ 09-05-2024]
చర్చ జరపకుండా సమావేశం ముగింపు -
శిథిలావస్థలో ఓవర్ హెడ్ ట్యాంకు
[ 09-05-2024]
మండలంలోని తుమరాడ గ్రామంలో రెండున్నర దశాబ్దాల కిందట నిర్మించిన రక్షిత తాగునీటి పథకం ఓవర్హెడ్ ట్యాంకు శిథిలావస్థకు చేరుకుంది. -
ఓటేసిన వారిని కాటేసే రకం జగన్: చంద్రబాబు
[ 09-05-2024]
ఈ ఎన్నికల్లో వైకాపా ఫ్యాన్ ముక్కలవడం ఖాయం అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. -
కలెక్టరేట్కే దిక్కులేదు.. రాజధానులు కడతారా!!
[ 09-05-2024]
ప్రభుత్వం ఎంత విఫలమైందో జిల్లాలో పాలన చూస్తే తెలుస్తుంది. రాష్ట్రానికి మూడు రాజధానులు అంటూ గొప్పలు చెప్పిన ముఖ్యమంత్రి జగన్.. పార్వతీపురం మన్యం జిల్లాగా ఆవిర్భవించి రెండేళ్లు దాటుతున్నా కలెక్టరేట్, ప్రభుత్వ కార్యాలయాలకు ఒక్క భవనం కూడా నిర్మించలేకపోయారు. -
నేరడి.. హామీల గారడీ
[ 09-05-2024]
ప్రతి ఎకరాకు సాగు నీరందస్తానని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన జగన్ అధికారంలోకి వచ్చాక వ్యవసాయ రంగాన్ని దగా చేశారు. అయిదేళ్ల పాలనలో సాగునీటి ప్రాజెక్టులను నిస్సారంగా మార్చారు. -
సమన్వయంతో ఎన్నికల నిర్వహణ
[ 09-05-2024]
సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేలా పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలని ఆర్వో, కలెక్టర్ నిశాంత్కుమార్ పేర్కొన్నారు. -
ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవాలి
[ 09-05-2024]
ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు వేసి పోలింగ్ శాతం పెంపునకు కృషి చేయాలని జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకుడు తలాత్ పర్వేజ్ ఇక్బాల్ రోహెల్లా పిలుపునిచ్చారు. -
కాలకూట విషం
[ 09-05-2024]
నకిలీ మద్యం మందుబాబుల పాలిట కాలకూట విషంగా మారింది.. ప్రస్తుతం విచ్చలవిడిగా లభిస్తున్న మద్యానికి చాలామంది బానిసలైపోయారు. మత్తులో మునుగుతూ జీవితాలను పాడుచేసుకుంటున్నారు. ఇప్పటికే ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. -
దీవిస్తానని... దివాలా తీయించావ్..!!
[ 09-05-2024]
తల్లిదండ్రులు కేవలం వారి పిల్లలను కళాశాలలకు పంపండి చాలు.. వారి మేనమామగా నేను అండగా ఉంటా.. కళాశాల, కోర్సుతో సంబంధం లేకుండా విద్యా, వసతి దీవెన అందిస్తా.. మీరు చదువుకోండి.. -
పర్యాటకంపై ‘జగన్ పడగ’
[ 09-05-2024]
ఎత్తయిన పచ్చని గిరులు, గలగల పారే కొండవాగులు, గుట్టల నుంచి జాలువారే సెలయేళ్లు, నదులకు నిలకడ నేర్పే జలాశయాలు, చారిత్రక అవశేషాల నిలయాలు, ఉత్సాహానిచ్చే సాహస క్రీడలు... -
యువతా మేలుకో.. భవిత మార్చుకో!
[ 09-05-2024]
ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది! ఇది నిజమో కాదో.. కాసేపు పక్కన పెడితే.. మరో అయిదు రోజుల్లో మీరు వేసే రెండు ఓట్లు మాత్రం మీ జీవితాలను మార్చుతాయి. చీకట్లను తరిమేసి వెలుగుల మయం చేస్తాయి. -
రాత్రికి రాత్రే ఇళ్లపై జగన్ స్టిక్కర్లు
[ 09-05-2024]
మండలంలోని బూడిపేట గ్రామంలో ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా రాత్రికి రాత్రే కొన్ని ఇళ్లపై జగనన్న స్టిక్కర్లు అతికించారు. -
పాలీసెట్లో మెరిసిన బాలికలు
[ 09-05-2024]
పాలీసెట్ ఫలితాల్లో ఉమ్మడి జిల్లాలో బాలికలు అధిక సంఖ్యలో ఉతీర్ణులయ్యారు. విజయనగరం జిల్లాలో 3,182 మంది పరీక్ష రాయగా, 2,875 మంది (90.35 శాతం), పార్వతీపురం మన్యంలో 384 మంది పోటీపడగా 341 మంది (88.80 శాతం) బాలికలు పాసయ్యారు. -
మనస్తాపంతో వృద్ధుడి బలవన్మరణం
[ 09-05-2024]
భార్య మృతిచెందిందన్న మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన భోగాపురం మండలంలోని దల్లిపేట గ్రామంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
చీరలో అదాశర్మ హొయలు.. ఈవెంట్లో మౌనీరాయ్ పోజులు
-
ఆ విషయంలో మా నిబద్ధత మారదు: మాల్దీవుల మంత్రితో జైశంకర్
-
ప్రయాణికుల రద్దీ.. 22 రైళ్లకు అదనపు కోచ్లు
-
చిరంజీవికి పద్మవిభూషణ్ పురస్కారం ప్రదానం
-
సంజూ క్యాచ్ ఔట్ వివాదం.. కొత్త వీడియో వైరల్!
-
‘ప్రాజెక్ట్-జెడ్’కు సీక్వెల్.. ఈసారి హైఓల్టేజ్ థ్రిల్లర్ ఎలిమెంట్స్తో..