అమ్మ నన్ను కొరికింది బాబోయ్: ఫన్నీవీడియో
అమ్మ చేసిన సరదా అల్లరికి.. చిన్నారి పాప ప్రతిస్పందన నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది.
అమ్మ అల్లరి.. కడుపుబ్బా నవ్వించే పాప వైఖరి
ఇంటర్నెట్ డెస్క్: అమ్మ చేసిన సరదా అల్లరికి.. చిన్నారి పాప ప్రతిస్పందన నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. దీనికి సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో చూసిన వారు.. ముద్దొచ్చే చిన్నారి హావభావాలకు ఫిదా ఔతున్నారు. ఇంతకీ ఈ వీడియోలో ఏముందంటే..
ఈ వీడియోలో చిన్నారి జోసఫీన్, ఆమె తల్లి కెమేరా వైపు చూస్తుంటారు. ఈలోగా ఆ మహిళ చిన్నారి చేతి వేళ్లను కొరికినట్టు నటిస్తారు. బ్యాక్గ్రౌండ్లో కరకరా నమిలిన శబ్దం వినిపిస్తూ ఉంటుంది. అమ్మ ఏం చేసిందో అని తొలుత అయోమయానికి గురైన జోసఫీన్.. ఆమె నిజంగానే తన వేళ్లను తినేసిందనుకుంటుంది. ఆ తర్వాత బుంగమూతి పెట్టి, ఏడుపు మొదలెడుతుంది.
కాగా, ఈ దృశ్యం చూసి నవ్వకుండా ఉండటం అసాధ్యమని పలువురు కామెంట్లు పెడుతున్నారు. పాప రియాక్షన్ చాలా క్యూట్గా ఉందని ఒకరంటే.. నాకు నీ ముక్కు కావాలి అని మరొకరు హాస్యమాడారు. కాగా, తన వేలిని కొరికినందుకు చిన్నారి జోసఫీన్ ఇప్పటికీ కోపంగానే ఉందని ఆ మహిళ అంటున్నారు. ఇక అమ్మ అల్లరిని, అమ్మాయి రియాక్షన్ను చూడాలంటే ఈ వీడియోను చూడాల్సిందే మరి!
ఇవీ చూడండి
అది మాత్రం వద్దన్న సల్మాన్ ఖాన్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అనంతపురం రేంజ్ డీఐజీగా షిముషి బాజ్పేయ్ని నియమించిన ఈసీ
అనంతపురం రేంజ్ డీఐజీగా షిముషి బాజ్పేయ్ను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ను కొట్టేసిన క్యాట్
సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ను క్యాట్ కొట్టి వేసింది. -
విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి కోరిన జగన్
విదేశాలకు వెళ్లేందుకు ఏపీ సీఎం జగన్ సీబీఐ కోర్టు అనుమతి కోరారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
వేములవాడ రాజన్నను దర్శించుకున్న ప్రధాని మోదీ.. కోడె మొక్కులు చెల్లింపు
ప్రధాని నరేంద్ర మోదీ వేములవాడ చేరుకుని రాజరాజేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
‘మేం ఓట్లు అమ్ముకోం.. మా ఇంటికి రావొద్దు’
మరో వారంలో ఎన్నికలు జరగబోతున్నాయి. అన్ని రాజకీయ పార్టీలు ఓట్ల వేటలో నిగమ్నమయ్యాయి. -
విజయవాడలో ప్రధాని రోడ్షో నేడు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాన మంత్రి మోదీ.. బుధవారం విజయవాడ నగరంలో కూటమి ఆధ్వర్యంలో నిర్వహించనున్న రోడ్షోలో పాల్గొననున్నారు. ప్రధానితోపాటు తెదేపా, జనసేన అగ్రనేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్లు కూడా హాజరవుతారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (08/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
జస్ప్రీత్కు సెల్యూట్..అతడికి సాయం చేయాలనుంది: బాలీవుడ్ నటుడి పోస్ట్
-
ఇంపాక్ట్ అవసరమా! వద్దంటున్న మాజీలు.. వచ్చే సీజన్లో ఉంటుందా?
-
కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్పై.. మే 10న తీర్పు
-
అనంతపురం రేంజ్ డీఐజీగా షిముషి బాజ్పేయ్ని నియమించిన ఈసీ
-
‘యూవీ అందర్నీ భయపెడతాడు’.. ‘రోహిత్ ఇంగ్లీష్లో పూర్’
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM