స్వస్థలాలకు ఉత్తరాంధ్ర మత్స్యకారులు
లాక్డౌన్ కారణంగా గుజరాత్ రాష్ట్రంలోని వీరావల్లో చిక్కుకున్న ఉత్తరాంధ్రకు చెందిన మత్స్యకారులు ఇవాళ స్వస్థలాలకు బయలుదేరనున్నారు. కరోనా నేపథ్యంలో లాక్డౌన్ అమల్లోకి రావడంతో దాదాపు 5 వేల మంది ఆంధ్రప్రదేశ్కి చెందిన ఉత్తరాంధ్ర
వీరావల్ (గుజరాత్): లాక్డౌన్ కారణంగా గుజరాత్ రాష్ట్రంలోని వీరావల్లో చిక్కుకున్న ఉత్తరాంధ్రకు చెందిన మత్స్యకారులు ఇవాళ స్వస్థలాలకు బయలుదేరనున్నారు. కరోనా నేపథ్యంలో లాక్డౌన్ అమల్లోకి రావడంతో దాదాపు 5 వేల మంది ఆంధ్రప్రదేశ్కి చెందిన ఉత్తరాంధ్ర మత్స్యకారులు అక్కడ చిక్కుకుపోయారు. లాక్డౌన్ విధించినప్పటి నుంచి అక్కడే ఉండిపోవడంతో వారి సమస్యను ఇటీవలే కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి వెళ్లడంతో వారిని స్వస్థలాలకు రప్పించేందుకు చర్యలు చేపట్టారు. వారిని వెనక్కి తీసుకొచ్చేందుకు సీఎం సహాయ నిధి నుంచి రూ.3 కోట్లు అందజేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. వీరావల్లో ఉన్నవారిని అక్కడ నుంచి బస్సుల్లో పంపించేందుకు గుజరాత్ ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని.. వీరంతా కాసేపట్లో అక్కడనుంచి బయలుదేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. -
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
రాష్ట్రంలో 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్