అమెరికాకు యథేచ్ఛగా బర్మా టేకు
మయన్మార్లో పౌర ప్రభుత్వాన్ని కూల్చివేసి అధికార పగ్గాలు చేపట్టిన సైన్యాన్ని ఆంక్షల పిడికిలిలో బిగించడంలో అమెరికా విఫలమవుతోంది.
సైనిక సర్కారుకు అగ్రరాజ్య కంపెనీల నిధులు
దిల్లీ: మయన్మార్లో పౌర ప్రభుత్వాన్ని కూల్చివేసి అధికార పగ్గాలు చేపట్టిన సైన్యాన్ని ఆంక్షల పిడికిలిలో బిగించడంలో అమెరికా విఫలమవుతోంది. ఆ దేశంతో వ్యాపార లావాదేవీలు జరపకుండా తమ సంస్థలను నిలువరించలేకపోతోంది. ప్రధానంగా మయన్మార్ నుంచి అగ్రరాజ్యానికి టేకు దిగుమతులు యథేచ్ఛగా కొనసాగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఆ ఎగుమతుల ద్వారా భారీగా సొమ్ము దక్కుతుండటంతో సైనిక ప్రభుత్వం ధీమాగా ఉంటోందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. ప్రపంచంలోకెల్లా అత్యుత్తమ టేకు మయన్మార్లో దొరుకుతుందని చెబుతుంటారు. అమెరికాలో విహార నౌకల నిర్మాణంలో ఈ బర్మా టేకును ఎక్కువగా వినియోగిస్తుంటారు. అయితే- మయన్మార్లో గత ఏడాది ఫిబ్రవరి 1న సైన్యం అధికార పగ్గాలు చేపట్టాక.. దేశంలో అంతర్యుద్ధం తరహా పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నందుకుగాను మయన్మార్ సైనిక సర్కారుపై అమెరికా గత ఏడాది ఏప్రిల్ 21న ఆంక్షలు ప్రకటించింది. ఆ దేశంతో తమ వాణిజ్య సంబంధాలను స్తంభింపజేయనున్నట్లు స్పష్టం చేసింది. కానీ ఆ మాటలు నీటి మీద రాతలుగానే మిగిలిపోతున్నాయని ‘జస్టిస్ ఫర్ మయన్మార్’ అనే సంస్థ తాజాగా పేర్కొంది. ఆ సంస్థ చెబుతున్న వివరాల ప్రకారం.. గత ఏడాది ఫిబ్రవరి 1 నుంచి నవంబరు 30 వరకు అగ్రరాజ్య కంపెనీలు 1,600 టన్నుల మేర బర్మా టేకును తెప్పించుకున్నాయి. వాస్తవానికి మయన్మార్లో టేకు విక్రయాలను ప్రభుత్వరంగ సంస్థ అయిన ‘మయన్మార్ టింబర్ ఎంటర్ప్రైజెస్ (ఎంటీఈ)’ చూసుకుంటుంది. ప్రైవేటు కంపెనీలకు కలపను అదే అమ్ముతుంది. అమెరికా కంపెనీలు ఎంటీఈని నేరుగా సంప్రదించకుండా.. మధ్యవర్తుల ద్వారా టేకును తెప్పించుకుంటున్నాయి. తద్వారా అక్కడి సైనిక ప్రభుత్వానికి నిధులు సమకూరుస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
TS ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు గడువు పెంపు
ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన ఫీజు గడువును తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు పొడిగించింది. మే 4 వరకు పొడిగిస్తున్నట్లు తెలిపింది. -
ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తాం: నెట్వర్క్ ఆసుపత్రుల లేఖ
మే 4వ తేదీ నుంచి నగదు రహిత చికిత్సలు నిలుపుదల చేస్తామని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు ప్రభుత్వానికి లేఖ రాశాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
మచిలీపట్నంలో వైకాపా అభ్యర్థి పేర్ని కిట్టు అనుచరుల వీరంగం
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వైకాపా అభ్యర్థి పేర్ని కిట్టు అనుచరులు వీరంగం సృష్టించారు. -
పింఛను దారులను అష్టకష్టాలు పెడుతున్న జగన్
తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలంలో పింఛన్ కోసం వృద్ధులు, వికలాంగులు, వితంతవులు గురువారం పలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
4 కంటైనర్లలో రూ.2వేల కోట్లు పట్టివేత!
అనంతపురం జిల్లా పామిడి వద్ద నాలుగు కంటైనర్లలో తరలిస్తున్న కరెన్సీని పోలీసులు పట్టుకున్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కిమ్ ‘సుఖం’ కోసం.. ఏడాదికి 25 మంది యువతులు!
-
ఆ క్యారెక్టర్ ప్లే చేయాలంటే భయమేసింది: రాశీఖన్నా
-
8న ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ.. ధరల శ్రేణి ఇదే..
-
TS ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు గడువు పెంపు
-
డిప్లొమాటిక్ పాస్పోర్ట్తో జర్మనీకి ప్రజ్వల్.. విదేశాంగ శాఖ వెల్లడి