అందమంటే స్కిన్ షో కాదు: తాప్సీ
‘ఝుమ్మంది నాదం’ చిత్రంతో కథానాయికగా తెరంగేట్రం చేసి దక్షిణాదిలోనే కాక బాలీవుడ్లో కూడా కథానాయికగా తన సత్తా చాటుతున్నారు తాప్సీ. ‘సాండ్ ఖీ అంఖ్’, ‘తప్పడ్’ వంటి మహిళా ప్రాధాన్యమున్న సినిమాలు ఆమెకు మాంచి విజయాన్ని సొంతం చేసిన విషయం తెలిసిందే.....
బికినీ.. నాకు నచ్చదు!
హైదరాబాద్: ‘ఝుమ్మంది నాదం’ చిత్రంతో తెరంగేట్రం చేసి దక్షిణాదిలోనే కాక బాలీవుడ్లో కూడా తన సత్తా చాటుతున్నారు తాప్సీ. ‘సాండ్ కీ ఆంఖ్’, ‘తప్పడ్’ వంటి మహిళా ప్రాధాన్యమున్న సినిమాలు ఆమెకు మంచి విజయాన్ని తెచ్చిపెట్టాయి. లాక్డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన తాప్సీ ఇటీవల మాల్దీవులకు వెళ్లి వచ్చారు. ఈ క్రమంలో తాజాగా ఆమె పంచుకున్న ఆసక్తికర విషయాలు.
హాలీడే టూర్..
‘లాక్డౌన్ వల్ల కొన్ని నెలలుగా ఇంటికే పరిమితమయ్యా. ఆరు నెలలుగా ఇంటి నుంచి బయటకు రాలేదు. అందుకే ఇటీవల నేను మాల్దీవులకు వెళ్లాను. వెకేషన్ బాగా ఎంజాయ్ చేశా. హాలీడేకు వెళ్లడానికి ముందు కోలీవుడ్లో తెరకెక్కుతున్న ఓ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నా. వెకేషన్ నుంచి వచ్చాక బాలీవుడ్ సినిమాల్లో బిజీగా ఉంటున్నా.’
అందం..
‘అందంగా కనిపించడమంటే స్కిన్ షో కాదు అని నా భావన. ఈ విషయంలో నేను ఎన్నో నియమాలు పెట్టుకున్నాను. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో కొన్ని సినిమాల కోసం బికినీ ధరించడానికి నో చెప్పలేదు. కానీ, ఆ డ్రెస్ వేసుకోవడం నాకు అంత ఇష్టం ఉండదు. ఫ్యాన్స్ కూడా నన్ను బికినీలో చూడడానికి ఇష్టపడరు.’
ఫస్ట్క్రష్..
‘తొమ్మిదో తరగతి చదువుతున్నప్పుడు నా తోటి విద్యార్థిని ఇష్టపడ్డాను. అదే నా ఫస్ట్ క్రష్. అతను కూడా నన్ను ఇష్టపడ్డాడు. చదువుపై దృష్టిసారించాలనే ఉద్దేశంతో కొంతకాలానికి మాట్లాడడం మానేశాడు. అప్పట్లో మొబైల్ ఫోన్లు లేకపోవడంతో పబ్లిక్ ఫోన్ నుంచి అతనికి ఫోన్ చేసి బాగా ఏడ్చేశాను. ఫస్ట్ క్రష్ ఎప్పటికీ ఓ మధురమైన జ్ఞాపకంగానే ఉంటుంది’
ట్రోల్స్..
‘సోషల్మీడియాలో నేను యాక్టివ్గా ఉంటాను. నా లైఫ్కి సంబంధించిన ఎన్నో విషయాలను సోషల్మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటాను. వేరొకరి విషయాలు నేను పట్టించుకోను. అలాగే నా గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే ఊరుకోను. అలాంటివాళ్లకి నా స్టైల్లోనే సమాధానం చెబుతా. కొంతమంది చేసే కామెంట్లను అంగీకరిస్తాను. కానీ ట్రోల్ చేయాలనే ఉద్దేశంలో పలువురు వ్యక్తులు కావాలని చేసే నెగెటివ్ కామెంట్లకు దీటుగా సమాధానమిస్తా’
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానంపై తాను సుముఖంగా ఉన్నట్లు నటి మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) చెప్పారు. -
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
నటి సమంత (Samantha) మరోసారి వార్తల్లో నిలిచారు. తన పెళ్లి గౌనును రీ మోడలింగ్ చేయించడం చర్చకు దారి తీసింది. -
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. -
పాటల హంగామా..
ఈ వేసవిలో అగ్ర తారల సినిమాల జోరు కనిపించలేదు. మే నుంచైనా హడావుడి మొదలవుతుందేమో అనుకుంటే, ఇంకాస్త ఆలస్యం అనే సంకేతాలు వస్తున్నాయి. ‘పుష్ప2’ మినహా మరే సినిమా విడుదల తేదీని ఖరారు చేయలేదు. -
అజిత్ సరసన శ్రీలీల?
అగ్ర కథానాయకులతో వరుసగా జట్టు కడుతున్న శ్రీలీల.. ఈసారి తమిళ టాప్ హీరో అజిత్తో ఆడిపాడటానికి సిద్ధమవుతోంది. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే చిత్రంలో ఆయన సరసన నటించనుందని సమాచారం. -
ప్రభాస్తో కియారా?
‘సలార్ 2’ని పట్టాలెక్కించేందుకు రంగం సిద్ధమవుతోంది. జూన్లో లేదా జులైలో ప్రభాస్ రంగంలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. ఈ దశలోనే ఈ సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు వినిపిస్తున్నాయి. -
ముంబయిలో కుబేర
ధనుష్, నాగార్జున అక్కినేని ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘కుబేర’. రష్మిక కథానాయిక. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. అమిగోస్ క్రియేషన్స్ సంస్థతో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు నిర్మిస్తున్నారు. -
ఇళయరాజా కేసులో ట్విస్ట్
పాటలకు గీత రచయిత కూడా హక్కు కోరితే ఏమవుతుందని సంగీత దర్శకుడు ఇళయరాజా వ్యవహారంలో మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది. కాపీరైట్ గడవు ముగిసినా, తన పాటలను ఇంకా వాడుకుంటున్నారంటూ ఎకో, ఏఐజీ మ్యూజిక్ కంపెనీలపై సంగీత దర్శకుడు ఇళయరాజా దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. -
హాయైన వినోదంతో ‘ఏం చేస్తున్నావ్’
కథాబలం ఉన్న సినిమాలతో ఈటీవీ విన్ ప్రేక్షకులకు పసందైన వినోదాన్ని పంచుతోంది. ‘#90s’ మొదలుకొని వినూత్నమైన సినిమాలు వరుసగా ఈ వేదికలో సందడి చేస్తున్నాయి. తాజాగా ఆ జాబితాలోకి ‘ఏం చేస్తున్నావ్’ చేరింది. -
పెళ్లి సమస్యని వినోదాత్మకంగా చూపించాం
‘‘వినోదం, ప్రేమ, కుటుంబ భావోద్వేగాలు.. ఇలా అన్నీ ఉన్న చిత్రం ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. తప్పకుండా ఇది అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంద’’న్నారు నిర్మాత రాజీవ్ చిలక. ఆయన నిర్మాణంలో అల్లరి నరేశ్ హీరోగా మల్లి అంకం తెరకెక్కించిన చిత్రమే ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. -
ముగిసిన కీర్తి తొలి హిందీ చిత్రం
ఆచితూచి కథల్ని ఎంచుకుంటూ.. అన్ని భాషా చిత్రాల్లోని సినీప్రియుల్ని మెప్పిస్తోంది కథానాయిక కీర్తి సురేశ్. దక్షిణాదిలో ఇప్పటికే తానేంటో నిరూపించుకున్న ఈ భామ.. ‘బేబీ జాన్’తో బాలీవుడ్లోనూ అడుగు పెట్టింది. -
తారల మెరుపులు షురూ
అగ్ర కథానాయకుడు ఆమిర్ఖాన్ ‘లాల్సింగ్ చద్ధా’ పరాజయం తర్వాత అభిమానులు, పరిశ్రమవర్గాల చూపంతా ‘సితారే జమీన్ పర్’పైనే ఉంది. దీన్ని ఆర్.ఎస్.ప్రసన్న తెరకెక్కిస్తున్నారు. -
ఇన్నాళ్లకు కల నెరవేరింది
‘విలన్ పాత్రలు చేయాలని ఎప్పట్నుంచో నా కోరిక. మా నాన్న శత్రుఘ్నసిన్హా కెరీర్ తొలినాళ్లలో ప్రతినాయకుడిగానే మెప్పించారు. ఇన్నాళ్లకు ‘హీరామండి: ది డైమండ్ బజార్’తో నా కల నెరవేరింది. -
స్పై యాక్షన్ కామెడీతో...
గతేడాది ‘డ్రీమ్గర్ల్ 2’తో మంచి విజయాన్ని అందుకున్న బాలీవుడ్ కథానాయకుడు ఆయుష్మాన్ ఖురానా.. ఇప్పుడో సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. తాజాగా ఆయన కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఓ స్పై కామెడీ చిత్రంలో నటిస్తున్నట్లు సమాచారం. -
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
అక్షయ్కుమార్, పంకజ్ త్రిపాఠి కీలక పాత్రల్లో నటించిన ‘ఓఎంజీ2’ తెలుగు వెర్షన్ ఇప్పుడు స్ట్రీమింగ్కు తీసుకొచ్చింది జియో సినిమా. -
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
తాను నటించిన ‘హీరామండీ’ వెబ్సిరీస్ త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో సోనాక్షి ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు