Bedurulanka 2012: ఆ మాటే నా కథకి స్ఫూర్తి
‘‘ఇటాలియన్ సినిమా ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ చూశాక దర్శకుడవ్వాలనే లక్ష్యం మొదలైంది’’ అన్నారు క్లాక్స్. కార్తికేయ గుమ్మకొండ కథానాయకుడిగా, రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మాణంలో రూపొందిన ‘బెదురులంక 2012’ చిత్ర దర్శకుడీయన.
‘‘ఇటాలియన్ సినిమా ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ చూశాక దర్శకుడవ్వాలనే లక్ష్యం మొదలైంది’’ అన్నారు క్లాక్స్. కార్తికేయ గుమ్మకొండ కథానాయకుడిగా, రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మాణంలో రూపొందిన ‘బెదురులంక 2012’ చిత్ర దర్శకుడీయన. ఈనెల 25న ప్రేక్షకుల ముందుకొస్తోన్న సందర్భంగా శనివారం హైదరాబాద్లో విలేకర్లతో ముచ్చటించారు.
‘‘మాది భీమవరం దగ్గర ఓ పల్లెటూరు. పరిశ్రమలోకి రావడానికి ముందు సాఫ్ట్వేర్ మొదలుకొని డీజే వరకు చాలా ఉద్యోగాలు చేశా. నా రూమ్మేట్స్ కొందరు సినిమా అవకాశాల కోసం ప్రయత్నించేవాళ్లు. ఆ క్రమంలో వాళ్లతో కథల గురించి చర్చించేవాడిని. అలా సినిమాలు చూడటం, పుస్తకాలు చదవడం అలవాటైంది. స్నేహితుడు చరణ్ ద్వారా దర్శకుడు సుధీర్వర్మ పరిచయం అయ్యారు. ఆయన దగ్గర ‘స్వామిరారా’కి సహాయ దర్శకుడిగా పనిచేశా. తర్వాత రామ్గోపాల్ వర్మ, దేవా కట్టాల శిష్యరికం చేశా’’.
- ‘‘సినిమా మొదట సైన్స్లా అనిపించేది. ఇంతమంది దర్శకులతో ప్రయాణం చేశాక ఓ కళ అని అర్థమైంది. అప్పట్నుంచి సినిమాపై భయం తొలగిపోయి, ఇష్టం ఏర్పడింది. అకిరా కురసోవా ‘సెవెన్ సమురాయ్’ అంటే నాకు చాలా ఇష్టం. అందులోని ‘రేపు అనేది ఉండదని తెలిసినప్పుడు ఈరోజు సమాజం ఏమనుకుంటుందో మనం పట్టించుకోం’ అనే సంభాషణ స్ఫూర్తితో ‘బెదురులంక 2012’ కథ రాసుకున్నా. నిర్మాత రవీంద్ర, హీరో కార్తికేయలకి నచ్చడంతో ఈ సినిమా పట్టాలెక్కింది’’.
- ‘‘కల్పితమైన ఓ లంక గ్రామం నేపథ్యంలో సాగే చిత్రమిది. మూఢవిశ్వాసాలపై ఓ వ్యంగ్యాస్త్రంలా, అంతర్లీనంగా ఓ సందేశంతో కూడిన కథతో తెరకెక్కించా. అందుకే ‘బెదురులంక’ అనే పేరు పెట్టాం. సినిమా చూస్తున్న ప్రేక్షకుడికి అన్నీ తెలిసిపోతుంటాయి కానీ, పాత్రలకే ఏమీ తెలియదు. అదే ఈ సినిమాలో ప్రత్యేకత, అదే వినోదం పంచే అంశం. కార్తికేయ ఊరిని ఎదిరించే
- యువకుడిలా కనిపిస్తాడు’’.
- ‘‘కార్తికేయ, అజయ్ ఘోష్, గోపరాజు రమణ, ఎల్బీ శ్రీరామ్, ఆటో రామ్ప్రసాద్, నేహాశెట్టి, వెన్నెల కిశోర్... ప్రతి ఒక్కరూ పాత్రల్ని అర్థం చేసుకుని ఒదిగిపోయారు. సంగీత దర్శకుడు మణిశర్మ చక్కటి సహకారం అందించారు. కరోనా తర్వాత ప్రేక్షకుల్లో మారిన అభిరుచికి అనుగుణంగా రూపొందిన చిత్రమిది. తప్పకుండా మెప్పిస్తుందనే నమ్మకం ఉంది’’.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘గాలివాన’లో ప్రదర్శన.. చేసేది లేక స్టేజ్పై నుంచి దిగి వెళ్లిన పోయిన కృష్ణ
అప్పలాచార్య రాసిన ‘వింత మనుషులు’ నాటికలో పాత్రలు ఎక్కువ. ఆ నాటికి ప్రదర్శిస్తుండగా, భారీ గాలివాన వచ్చింది. -
మా ఇద్దరిలో కామన్ పాయింట్ ఏంటి?.. చిరంజీవికి ఉపాసన సరదా ప్రశ్న
చిరంజీవి, ఉపాసనకు మధ్య జరిగిన సరదా సంభాషణ అభిమానులను ఆకట్టుకుంది. -
తెలుగు ఇండస్ట్రీలో నటించాలంటే కష్టం.. ఎందుకంటే: సంయుక్త
మలయాళంతో పోలిస్తే తెలుగులో నటించడం కష్టమన్నారు నటి సంయుక్త. -
పెళ్లి చేసుకోకపోవడానికి కారణమిదే: కోవై సరళ
నటి కోవై సరళ తాజాగా ఆలీతో సరదాగా కార్యక్రమానికి అతిథిగా హాజరయ్యారు. -
రివ్యూ: ప్రతినిధి2.. నారా రోహిత్ పొలిటికల్ డ్రామా ఎలా ఉంది?
Prathinidhi 2 Review: నారా రోహిత్ కీలక పాత్రలో నటించిన ‘ప్రతినిధి2’ ప్రేక్షకుల మెప్పించిందా? -
‘సికందర్’ సరసన రష్మిక
త్వరలో ‘పుష్ప 2’తో శ్రీవల్లిగా తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది అందాల తార రష్మిక. -
రామోజీ ఫిల్మ్ సిటీలో.. కన్నప్ప సెట్లో
మంచు విష్ణు టైటిల్ పాత్రలో నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘కన్నప్ప’. -
అంధుడి పాత్రలో సైఫ్ అలీఖాన్?
పాత్ర బాగుంటే అది హీరోనా... విలనా అనేది చూడనంటారు ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్. -
ప్రతినిధి 2 అలరిస్తుంది.. ఆలోచింపజేస్తుంది
‘‘ప్రస్తుత భారతదేశ రాజకీయాల్ని ప్రతిబింబించే చిత్రం ‘ప్రతినిధి 2’. ఇది ప్రత్యేకంగా ఏ ఒక్క పార్టీకో మేలు చేసేలా ఉండదు. -
మళ్లీ జాలీగా వచ్చేసింది పుష్ప
బాలీవుడ్లో నవ్వులు పూయించిన చిత్రాలు ఎన్నో. అందులో ‘జాలీ ఎల్ఎల్బీ’ ఫ్రాంచైజీ సినిమాలు కూడా ఉన్నాయనడంలో సందేహం లేదు. -
మాయావన్లో పోరు
సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘మాయావన్’. -
మరో కొత్త కథతో నయన్ సిద్ధం!
గతేడాది ‘జవాన్’తో సినీప్రియుల్ని మెప్పించిన అగ్రకథానాయిక నయనతార.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా గడుపుతోంది. -
‘మాత్రు’.. ఓ థ్రిల్లర్ యాక్షన్ చిత్రం
సుగి విజయ్, రూపాలి భూషణ్ జంటగా... జాన్ జక్కీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మాత్రు’. -
భారతీయ పాటలకు లాస్ ఏంజెలిస్లో ఆస్కార్ గౌరవం
ఎన్నో ఏళ్లుగా కలగా నిలిచిపోయిన ప్రతిష్ఠాత్మకమైన అకాడమీ పురస్కారాన్ని అందుకొని.. భారతీయ సినిమా గొప్పతనాన్ని ఆస్కార్ వేదికపై సగర్వంగా నిలబెట్టింది ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం. -
మరోసారి వాయిదా
విష్వక్ సేన్ హీరోగా కృష్ణ చైతన్య తెరకెక్కించిన చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. -
భయ్యాజీ ప్రతీకారం
‘భయ్యాజీ’.. ఎంతో ప్రేమగా చూసుకునే తన తమ్ముడిని చంపిన శత్రువులపై ప్రతీకారం తీర్చుకోవడానికి ఓ సోదరుడు చేస్తున్న పోరాటం ఆధారంగా రూపొందిన చిత్రమిది. -
చీరలో అదాశర్మ హొయలు.. ఈవెంట్లో మౌనీరాయ్ పోజులు
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
మా ఇద్దరిలో కామన్ పాయింట్ ఏంటి?.. చిరంజీవికి ఉపాసన సరదా ప్రశ్న
-
కొత్త కోచ్ కోసం ప్రకటన ఇస్తాం.. ద్రవిడ్ కూడా అప్లై చేసుకోవచ్చు: జైషా
-
‘పాక్ను గౌరవించాలి లేదంటే.. ’: మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యల దుమారం
-
నరేంద్ర దభోల్కర్ హత్య కేసులో.. ఇద్దరికి జీవితఖైదు
-
ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలను వెంటనే నిలిపివేయండి: సుప్రీంకోర్టు ఆదేశం