Rajinikanth: రజనీకాంత్‌ 172కు మారి దర్శకత్వం

తలైవా కొత్త ప్రాజెక్టు ప్రకటించారు. ‘కర్ణన్‌’, ‘మామన్నన్‌’ సినిమాల దర్శకుడు మారి సెల్వరాజ్‌.. రజనీకాంత్‌ 172వ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. సోమవారం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.

Updated : 09 Jan 2024 09:21 IST

లైవా కొత్త ప్రాజెక్టు ప్రకటించారు. ‘కర్ణన్‌’, ‘మామన్నన్‌’ సినిమాల దర్శకుడు మారి సెల్వరాజ్‌.. రజనీకాంత్‌ 172వ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. సోమవారం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం ఆయన లోకేశ్‌ కనగరాజ్‌ ‘తలైవర్‌ 171’కి సమాయత్తమవుతున్నారు. ఇది ఓ కొలిక్కి రాగానే కొత్త సినిమా పట్టాలెక్కనుందని సన్నిహితవర్గాలు తెలిపాయి. మారి సెల్వరాజ్‌ చెప్పిన కథ నచ్చడంతో వెంటనే ప్రాజెక్టుకి పచ్చజెండా ఊపినట్టు తెలిసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని