Aadavallu Meeku Joharlu: మాంగళ్యం తంతునానేనా...

శర్వానంద్‌, రష్మిక జంటగా నటించిన చిత్రం ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’. తిరుమల కిషోర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. సుధాకర్‌ చెరుకూరి శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్‌ పతాకంపై నిర్మించారు. మార్చి 4న ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ సినిమాలోని ‘మాంగళ్యం

Updated : 24 Feb 2022 08:51 IST

శర్వానంద్‌, రష్మిక జంటగా నటించిన చిత్రం ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’. తిరుమల కిషోర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. సుధాకర్‌ చెరుకూరి శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్‌ పతాకంపై నిర్మించారు. మార్చి 4న ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ సినిమాలోని ‘మాంగళ్యం తంతునానేనా...  మన లైఫ్‌లో ఇది జరుగునా... ’ అంటూ సాగే పాటని బుధవారం విడుదల చేశారు. దేవిశ్రీప్రసాద్‌ స్వరపరిచిన ఈ గీతానికి ఆయనే సాహిత్యం అందించారు. జస్‌ప్రీత్‌ జాస్‌ ఆలపించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని